Ameenpur Tragedy: వాళ్లిద్దరూ చనిపోయిన ఏం కాకపోయేది.. అన్యాయంగా నా మనవళ్లు చంపారు..
- అమీన్ పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు..
- తండ్రి చెన్నయ్యపైనే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు..
- గత పదేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి: రజిత పేరెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameenpur Tragedy: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను కూడ ఆత్మహత్యయత్నం చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటనలో ముగ్గురు పిల్లుల చనిపోయారు. ఇక, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మహిళ రజిత.. అయితే, రజిత భర్త చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషాద ఘటనపై ఎన్టీవీతో రజిత తల్లిదండ్రులు మాట్లాడుతూ.. గత పదేళ్ళుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి అని పేర్కొన్నారు. అయితే, చెన్నయ్య, రజితను కొట్టినప్పుడల్లా మా ఇంటికి వచ్చేది.. అక్కడికి వచ్చి మళ్లీ చెన్నయ్యే నేనే కొట్టాను నాదే తప్పు అని చెప్పేవాడు.. కానీ ఈ మధ్య గొడవ జరిగినప్పుడు మాత్రం ఇద్దరూ సీరియస్ అయ్యారు అని రజిత తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Read Also: Mad Square Review: మ్యాడ్ స్క్వేర్ రివ్యూ
Also Read
అయితే, ఈ సారి గొడవ జరిగితే నేనే ముగ్గురు పిల్లలను చంపుతానని చెన్నయ్య అన్నాడని రజిత తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. రజిత కూడా ముగ్గురు పిల్లలు చంపి నేను చచ్చిపోతానని చెప్పింది.. కానీ, పిల్లలను చంపడం ఏంటో తెలియట్లేదు.. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చినా ఏం కాకపోతుండే.. నా బిడ్డ రజిత చచ్చిపోయిన పీడా పోయేది అని వారు పేర్కొన్నారు.. అనవసరంగా నా ముగ్గురు మనవాళ్లను చంపింది అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, రాఘవేంద్ర కాలనీ నుండి ముగ్గురు చిన్నారుల డెడ్ బాడీలను పోస్ట్మార్టం కోసం మార్చురీకి పోలీసులు తరలించారు.
తాజావార్తలు
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!