New Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు..
- కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..
- ప్రజాపరిపాలన కార్యక్రమంలో రేషన్కార్డు- హెల్త్కార్డు వివరాల సేకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. సెప్టెంబరు 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపరిపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరులో 10 రోజుల పాటు ప్రజాపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేషన్కార్డు, హెల్త్కార్డు వివరాల సేకరణ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరునికి పూర్తి ఆరోగ్య ప్రొఫైల్తో హెల్త్కార్డులు ఇవ్వబోతున్నామని వివరించారు. కాగా, రేషన్కార్డులు, ఆర్యోగశ్రీ కార్డులను వేర్వేరుగా అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రేషన్ కార్డులకు అర్హులైన వారిని గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీని కూడా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి రేషన్కార్డులకు సంబంధించిన హెల్త్కార్డులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read also: Srisailam Dam: శ్రీశైలం డ్యామ్కు భారీ వరద.. కాసేపట్లో గేట్లు ఎత్తనున్న అధికారులు..
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే.. తెలంగాణలో 9 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడం లేదు.. ఈ క్రమంలో.. చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, కుటుంబాలు పెంచుకుంటున్నారు, పిల్లల సంఖ్య పెరుగుతోంది.. మార్పులు కొత్త రేషన్కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం చేస్తోంది. ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది… కాగా.. గతేడాది డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన ఐదు హామీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఐదు హామీలకు సంబంధించి మొత్తం 1కోటి 9 లక్షల 12 వందల 55 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల డేటా ఎంట్రీ జనవరి 12తో పూర్తయింది.ఈ క్రమంలో మరోసారి ప్రజాపరిపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల దరఖాస్తులను స్వీకరించేందుకు రేవంత్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
OYO : ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు.. జంటల రొమాంటిక్ సీన్స్ రికార్డ్.. ఆపై బ్లాయ్ మెయిల్
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!