Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నేడు విచారణకు ఆ నేత..
- ఫోన్ ట్యాపింగ్ లో బయట పడుతున్న పొలిటికల్ లింక్ లు..
- మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలపై బయటపడుతున్న ఆధారాలు..
- మునుగోడు ఉప ఎన్నికల్లో పోలీసుల ద్వారా అప్పటి బి ఆర్ ఎస్ అభ్యర్థికి డబ్బులు పంపిణీ..
- డబ్బుల తరలింపులో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు..
- తిరుపతన్న ఫోన్లో లభించిన కీలక ఆధారాలు..
- ఎవిడెన్స్ ను బెస్ చేసుకుని బీఆర్ఎస్ నేతలకు నోటీసులు..
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ లింకులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి… ఉప ఎన్నికల సమయంలో పోలీసులతో డబ్బులు పంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బు తరలింపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు… ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు… వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
Read also: Rajanna Sircilla Crime: సిరిసిల్లలో దారుణం.. దంపతుల అనుమానస్పద మృతి..
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
అయితే తిరుపతన్న ఫోన్ డేటాను వెలికితీయడంతో కీలక ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ సీడీఆర్ ఆధారంగా బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతకుముందు… ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టుకు హాజరుకావాలని చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఈనెల 11న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఆదేశించగా.. అనారోగ్యం కారణంగా ఆ సమయంలో విచారణకు హాజరుకాలేకపోయానని పోలీసులకు తెలిపాడు. ఈరోజు (నవంబర్ 14) విచారణకు హాజరు కావాలని చిరుమర్తి లింగయ్య అభ్యర్థించారు. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే గురువారం విచారణకు హాజరుకానున్నారు.
CM Revanth Reddy: నేడు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలు.. హాజరు కానున్న సీఎం
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!