Honor Killing: దారుణం… హైదరాబాద్ లో మరో పరువు హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో మరో హత్య జరిగింది. సరూర్ నగర్ లో నాగరాజు హత్య ఘటన మరవక ముందే మరో పరువు హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అక్కసుతో నీరజ్ పన్వార్ అనే యువకుడిని అత్యంత విచక్షణారహితంగా పొడిచిపొడిచి హత్య చేశారు. ఈ ఘటన బేగంబజార్ షాహీనాథ్ గంజ్ లో చోటు చేసుకుంది. రెండు బైకులపై వచ్చి యువకులు ప్లాన్ ప్రకారం నీరజ్ పన్వార్ ను 20 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
రెండు బైకులపై వచ్చిన ఐదుగురు రోడ్డుపై వెంటాడి వెంటాడి చంపేశారు. నీరజ్ భార్య సోదరుడే ఈ హత్యకు ప్లాన్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నీరజ్ డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏడాదిన్నర నీరజ్ పన్వార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం ఒక కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం నీరజ్ పన్వార్ బేగం బజార్ లో నివాసం ఉంటుంటే.. భార్య అప్జల్ గంజ్ లో ఉంటోంది.
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
- Mu*rder: బాలాపూర్లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
- Medico Suicide: ఉప్పల్లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
- Fake Idols : నకిలీ విగ్రహాలతో మాయాజాలం.. ఆరుగురు ముఠా అరెస్ట్.!
ఇటీవల సరూర్ నగర్ లో పరువు హత్య ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. మతాంతర వివాహం చేసుకున్నందుకు యువతి అన్న… నాగరాజు అనే యువకుడిని అత్యంత దారుణంగా రోడ్డుపైనే హత్య చేశారు. ఈ నెల 4న బైకుపై వెంటాడి నాగరాజును చంపేశారు. నాగరాజు భార్య ఆశ్రీన్ సుల్తానా అన్న కాళ్ల వేళ్ల పడి చంపవద్దని వేడుకున్నా కనికరించలేదు. తాజాగా బేగం బజార్లో మరో పరువు హత్య జరగడంతో నగరం ఉలిక్కిపడింది.
తాజావార్తలు
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
-
Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
-
Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
-
Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
-
Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!