MLA Mahipal Reddy: మహిపాల్ రెడ్డి కి చెందిన కోటి విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న ఈడీ..
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి చెందిన 1.2 కేజీల బంగారాన్ని స్వాధీనం..
- అక్రమ మైనింగ్ కోసం నమోదైన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు..
- సుమారు రూ. 1 కోటి విలువైన బంగారం స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Mahipal Reddy: పీఎంఎల్ఏ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన 1.2 కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్పై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో ఉంది. పటాన్చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఎమ్మెల్యే పేరిట రిజిస్టరైన లాకర్లలో సుమారు కోటి రూపాయల విలువైన బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడు జి.మధుసూధన్రెడ్డి తదితరుల మైనింగ్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ కొనసాగుతుంది. ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రశీదులు, పత్రాలు లేవని ఈడీ గుర్తించింది.
Also Read
- DSP Bheem Reddy : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్
- Etela Rajender : హైడ్రాతో రేవంత్ రెడ్డి సర్కార్కు తిప్పలు తప్పవు..
- Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్లపై పొంగులేటి ఫైర్
- Aadi Srinivas : వారం కాదు.. 209 వారాలు కేసీఆర్ చేతిలోనే ఉంది.. కేటీఆర్కు ఆది శ్రీనివాస్ కౌంటర్
దేశీయ మార్కెట్ నుంచి బంగారం దిగుమతి చేసుకోలేదని ఈడీ విచారణలో తెలిపింది. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విక్రమ్రెడ్డి, సోదరుడు మధుసూధన్రెడ్డి, వివిధ బినామీలకు చెందిన 100 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎమ్మెల్యే, ఆయన కుమారుడి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. రూ.300 కోట్ల విలువైన లోహాలు, ఖనిజాలను అక్రమంగా దోపిడీ చేశారంటూ పటాన్చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే సోదరుడు గతంలో అరెస్టయ్యాడు. మరోసారి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
IBPS CLERK RECRUITMENT 2024: నిరుద్యోగులకు భారీ రిక్రూట్మెంట్.. 6,218 బ్యాంక్ పోస్టులకు నోటిఫికేషన్..
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!