CPI Red Salute Rally: తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ రెడ్ సెల్యూట్ ర్యాలీ..
- ముగ్దమ్ మొయినుద్దీన్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సీపీఐ ర్యాలీ..
- రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత సాయుధా పోరాటం చేసిన గుర్తించడం లేదు..
- ఎంఐఎం.. ఆర్ఎస్ఎస్లకు భయపడి సాయుధ పోరాటాన్ని పక్క దారి పట్టిస్తున్నారు: సీపీఐ నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Red Salute Rally: హైదరాబాద్ నగరంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ సీపీఐ రెడ్ సెల్యూట్ ర్యాలీ నిర్వహించింది. కవులు, కళాకారులతో కలిసి ముగ్దమ్ స్టాచ్యు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రెడ్ టీ షర్ట్స్ ధరించి ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభాశివరావు, చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గుర్తించబడిన సాయుధ పోరాటం స్టార్ట్ అయినా రోజు.. నిజం నిరంకుశం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసారు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ అధికారంలోకి వచ్చిన సాయుధా పోరాటం చేసిన వారిని గుర్తించండి, వాళ్ళను ఆదుకోండి అని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరిపేందుకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంఐఎం పార్టీ బ్లాక్ మెయిల్ కు భయపడుతోంది అని సీపీఐ నారాయణ ఆరోపించారు.
Read Also: Rohit Sharma-MI: ముంబై ఇండియన్స్తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే!
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
ఇక ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు మాట్లాడుతూ.. ఆనాడు సాయుధ పోరాటం జరగకపోతే తెలంగాణ భారతదేశంలో విలీనం అయ్యేది కాదు అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా చేస్తున్నారు.. ఎంఐఎం, ఆర్ఎస్ఎస్ లకు భయపడి సాయుధ పోరాటాన్ని పక్క దారి పట్టిస్తున్నారు.. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం సంతోషం.. ఆనాడు సాయుధ పోరాటంలో లేని వారు హిందూ, ముస్లిం మధ్య గొడవలు పెడుతున్నారు అని ఆరోపించారు. సిలబస్ లో సాయుధ పోరాటం చరిత్రను పెట్టాలి అని కూనంనేని డిమాండ్ చేశారు.
Read Also: YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్..!
కాగా, చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజు అన్నారు. బద్దం, రావి నారాయణరెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు.. సాయుధ పోరాటం లేకపోతే తెలంగాణ మరో పాకిస్తాన్ గా ఉండేది.. హైదరాబాద్ లో స్మృతివనం ఏర్పాటు చేయండి అని కోరారు. మీరు ఎంఐఎంకు భయపడి అధికారం చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!