Motkupalli Narasimhulu: కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది.. మోత్కుపల్లి నరసింహులు హాట్ కామెంట్స్..
- సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు హాట్ కామెంట్స్..
- కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది..
- 16 సీట్లు గెలవాల్సిన చోట 8 సీట్లు గెలిచింది..
- గత ప్రభుత్వాన్ని మార్చుకున్నది నిరుద్యోగులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motkupalli Narasimhulu: కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు హాట్ కామెంట్స్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. 16 సీట్లు గెలవాల్సిన చోట 8 సీట్లు గెలిచిందని అన్నారు. గత ప్రభుత్వాన్ని మార్చుకున్నది నిరుద్యోగులే అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కహామీ నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగుల పట్ల తల్లిదండ్రుల పాత్ర పోషించిన ప్రభుత్వం పడేసి తంతుందన్నారు. ఆయా యూనివర్సిటీల్లో నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరుద్యోగుల నిరసనలను పోలీసులు అణచివేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని మోత్కుపల్లి పేర్కొన్నారు. ప్రజలలో లేని వాడికి… కోట్లు ఉంటే చాలు టికెట్లు వస్తున్నాయన్నారు.
Read also: Etala Rajender: మేడ్చల్ రైల్వేస్టేషన్ ను రూ. 32 కోట్లతో అభివృద్ధి..
Also Read
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
టికెట్ల విషయంలో మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు. పరిపాలించే వ్యక్తి నైజాన్ని బట్టి.. టికెట్లు పదవులు ఉంటాయి, వస్తాయని తెలిపారు. కష్టాల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందేందుకు కృషి చేశానన్నారు మాజీ మంత్రి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 80 లక్షల మంది దళితులకు ఒక్క టిక్కెట్టు ఇవ్వలేదన్నారు. చిత్తశుద్ధితో దళితుడైన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వేల కోట్ల టిక్కెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కనీసం బీసీలను పట్టించుకునే కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు తన ఫోటోను ఉంచారు. కానీ ఉపముఖ్యమంత్రి భట్టి ఫోటోను రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
VenkyAnil3 : తొలి షెడ్యూల్ మొదలెట్టేసిన వెంకీ76 సినిమా..
తాజావార్తలు
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
-
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!