Madhusudhana Chary: బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది..
- గతంలో బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే నిర్లక్ష్యం జరిగింది..
- దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గింది..
- జనాభా తగ్గడంతో పార్లమెంట్ స్థానాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది..
- బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది: ఎమ్మెల్సీ మధుసూధనాచారి
Madhusudhana Chary: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి మాట్లాడుతూ.. గతంలో మీరు (కాంగ్రెస్) ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయలేదు అని విమర్శించారు. మీ చిత్తశుద్ధి విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సారి కులగణన జరగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టాల్సిందే.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ పట్టించుకోకపోవడం వల్లే నిర్లక్ష్యం జరిగింది.. నియోజక వర్గాల పునర్విభజన అంశంపై అన్ని పార్టీలు ఏకం కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గి పార్లమెంట్ స్థానాలు తగ్గిపోయే అవకాశముంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది అని మధుసూధనాచారి వెల్లడించారు.
Read Also: Supritha : నన్నెవరూ అరెస్ట్ చేయలేదు.. సేఫ్ గా ఉన్నా: సుప్రీత
Also Read
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ఇక, వెనకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలి అని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్ తెలిపారు. బీసీలు 56 శాతం ఉండాలి.. కానీ, ఏ లెక్క ప్రకారం చేశారో కానీ 42 శాతం చేశారు.. ఇప్పటికీ సమానమైన భాగస్వామ్యం లేదు.. బీసీలకు అవకాశాలు రావడం లేదన్నారు. దానికి రిజర్వేషన్ చేయడమే మార్గం అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!