Madhusudhana Chary: బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది..
- గతంలో బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే నిర్లక్ష్యం జరిగింది..
- దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గింది..
- జనాభా తగ్గడంతో పార్లమెంట్ స్థానాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది..
- బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది: ఎమ్మెల్సీ మధుసూధనాచారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhusudhana Chary: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి మాట్లాడుతూ.. గతంలో మీరు (కాంగ్రెస్) ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయలేదు అని విమర్శించారు. మీ చిత్తశుద్ధి విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సారి కులగణన జరగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టాల్సిందే.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ పట్టించుకోకపోవడం వల్లే నిర్లక్ష్యం జరిగింది.. నియోజక వర్గాల పునర్విభజన అంశంపై అన్ని పార్టీలు ఏకం కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గి పార్లమెంట్ స్థానాలు తగ్గిపోయే అవకాశముంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. బీసీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది అని మధుసూధనాచారి వెల్లడించారు.
Read Also: Supritha : నన్నెవరూ అరెస్ట్ చేయలేదు.. సేఫ్ గా ఉన్నా: సుప్రీత
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
ఇక, వెనకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలి అని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్ తెలిపారు. బీసీలు 56 శాతం ఉండాలి.. కానీ, ఏ లెక్క ప్రకారం చేశారో కానీ 42 శాతం చేశారు.. ఇప్పటికీ సమానమైన భాగస్వామ్యం లేదు.. బీసీలకు అవకాశాలు రావడం లేదన్నారు. దానికి రిజర్వేషన్ చేయడమే మార్గం అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..