Payal Shankar: బీజేపీ చొరవతోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైంది..
- ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోడీకి అసెంబ్లీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు..
- సుప్రీం కోర్టు వరకే పరిమితం అవుతుందనుకున్న వర్గీకరణ నేడు ఫలించింది..
- బీజేపీ చొరవ వల్లే సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం: పాయల్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Shankar: ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోడీకి అసెంబ్లీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని బీజేపీ డిప్యూటి ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. ఎన్నో ఏండ్ల కల ఎస్సీ వర్గీకరణ నేడు సహాకరమైంది.. సుప్రీం కోర్టు వరకే పరిమితం అవుతుందనుకున్న వర్గీకరణ నేడు ఫలించిందన్నారు. నాడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి.. నేడు కూడా వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.. వర్గీకరణ కోసం నాడు మందకృష్ణ చేసిన ఉద్యమానికి ఎన్నో అవహేళనలు, అవరోధాలు ఎదురయ్యాయి.. ఆయన పోరాటానికి నేడు ప్రతిఫలం దక్కింది.. బీజేపీ చొరవ వల్లే సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం అయ్యింది అని వెల్లడించారు. గ్రూప్ 1, 2, 3లుగా కాకుండా A, B, C లుగా ఉండాలని ఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.. ప్రభుత్వం కూడా ఆవైపుగా దృష్టి పెట్టాలని పాయల్ శంకర్ కోరారు.
Read Also: AB de Villiers: “ఈ సాలా కప్ నమ్దే” అని అనొద్దన్నాడు..
Also Read
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
- CM Revanth Reddy : పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు TOMCOMదే బాధ్యత
ఇక, గ్రూప్ 1, 2, 3ల వల్ల ఎస్సీ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. అసంతృప్తితో ఉన్న ఆయా వర్గాలని పిలిచి చర్చలు చేయాలని కోరుతున్నాను.. వర్గీకరణ వల్ల ఎస్సీ సామాజిక వర్గాల బ్రతుకుల్లో సంపూర్ణ మార్పులు రావాలి.. అలాగే, సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఉపయోగించుకోకపోతే అధికారులపై చర్యలు తీసుకునేందుకు చట్టాల్లో మార్పులు తేవాలన్నారు. సబ్ ప్లాన్ నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు కావడం లేదు.. వర్గీకరణతో ఎస్సీ వర్గాలకు సామాజిక న్యాయం సమానంగా జరగాలంటే సమూలంగా మార్పులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ పాత్ర ఏంటో అందరికీ తెలుసు.. ఎస్సీల కల సాహాకారం కావడంలో మోడీ ప్రధాన పాత్ర పోషించారు.. రాష్ట్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు.. సుప్రీం కోర్టు తీర్పుకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణపై ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పాయల్ శంకర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
-
Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్ను సింపుల్గా తెలుసుకోండిలా..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!