Harish Rao: గొల్ల కురుమలు ధర్మానికి కట్టుబడతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గొల్ల, కురుమల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇబ్రహీం పట్నం మన్నేగూడలో యాదవ – కురుమ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 3 తర్వాత గొర్రెల పంపిణీ ని ఎవరూ అడ్డుకోలేరు అన్నారు మంత్రి తలసాని. మేలు చేసిన కేసీఆర్ ప్రభుత్వంకు అండగా నిలబడాలని కోరుతున్నా అన్నారు. గొల్ల కురుమల ప్రతిపాదనలను కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని హామీ ఇస్తున్నానన్నారు తలసాని.
Read Also: Tollywood : ఈ వారం చిన్నసినిమాల సందడి!
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మాట తప్పని వాళ్ళు … మడమ తిప్పని వాళ్ళు గొల్ల కురుమలు. గొల్ల కురుమలు ధర్మం వైపు ఉంటారు. చంద్రబాబు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు గొర్రెల స్కీమ్ కు గ్యారంటీ ఇవ్వలేదు. కానీ 75 శాతం సబ్సడీతో గొర్రెల పంపిణి కేసీఆర్ చేస్తున్నారు. చట్ట సభల్లో గొల్ల కురుమలకు రాజకీయ ప్రాధాన్యత కేసీఅర్ ఇచ్చారన్నారు మంత్రి హరీష్ రావు. గొర్రెల స్కీమ్ ను చూసి ఇతర రాష్ట్రాల వారు కూడా ప్రశంసిస్తున్నారు. ఇటీవల కర్నాటక మంత్రి ఒకరు గొర్రెల స్కీం దేశంలో ఎక్కడా లేదన్నారు.
బీజేపీ బీసీ కోసం కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టమని అంటే పెట్టలేదు.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏమీ చేయవు…కానీ కేసీఅర్ చేసే పనులను ఆపుతారు.. గొర్రెల డబ్బులు రావని ప్రచారం చేస్తున్నారు.. కేసీఅర్ కరెంటు బాధలు లేకుండా చేస్తున్నారు. బీజేపీ కేంద్రంలో చేసింది ఏంలేదన్నారు మంత్రి తలసాని. ఝుటా మాటలు మాట్లాడే వారిని నమ్మవద్దన్నారు మంత్రి హరీష్ రావు. శ్రీకృష్ణుడు ఎలా న్యాయం వైపు నిలబడ్డారో మీరు కూడా ఇప్పుడు అలా నిలబడాలి. కొమరవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసింది కేసీఅర్ మాత్రమే. 11 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేస్తున్నారు కేసీఅర్. కేంద్ర మంత్రి రూపాల తెలంగాణ రాష్ట్ర పథకాలను ప్రశంసించారు. గిరిరాజ్ సింఘ్ కూడా పశువుల అంబులెన్స్ స్కీమ్ ను ప్రశంసించారు. మీ కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కు అండగా ఉండాలని కోరుతున్నారు. దొడ్డి కొమురయ్య జయంతి,వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తాం అన్నారు మంత్రి కేటీఆర్.
Read Also: పులిపిర్లకు చెక్ పెట్టండిలా..
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!