Harish Rao: అసెంబ్లీ దెబ్బకే సీఎం రేవంత్ ఈ రోజు ప్రజాభవన్ కు వెళ్లారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: అసెంబ్లీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజాభవన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రజా భవన్కు రోజూ వెళ్తానని చెప్పిన రేవంత్.. మొదటిరోజే వెళ్లానన్నారు. తాము గత అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని ఆధారాలతో సహా లేవనెత్తామన్నారు. ఈరోజు కేవలం అరగంట ముందే సమాచారం ఇచ్చి హడావుడిగా ప్రజాభవన్ కు వెళ్తున్నారని అన్నారు. ప్రజాభవన్కు సీఎం వస్తారని నిన్న సమాచారం ఇస్తే.. ఈరోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లారని హరీశ్రావు అన్నారు.
Read also: Telangana Assembly: కొనసాగుతున్న అసెంబ్లీ.. బీసీ కుల గణనపై సభలో తీర్మానం
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా ఆ చర్యలు తీసుకోవడం లేదు. చేయలేకపోతే రేవంత్ రాజీనామా చేస్తానన్నారు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి చూపిస్తాను అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల వరిపంట పండితే, మా హయాంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండింది. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండింది. మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కాబట్టి దానిపై బురద జల్లాలి. ఏదో రకంగా మనకు చెడ్డపేరు రావాలని, ప్రజల్లో అనుమానం రావాలని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కానీ నిజం ఎప్పుడూ తెలుసు. రిజర్వాయర్లను నింపాం కాబట్టి యాసంగికి నీటి సమస్య లేదు. వచ్చే యాసంగికి నీరు వచ్చిందని భావించడం లేదు. కేసీఆర్ కు నీళ్లు వచ్చాయి.. ఇప్పుడు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
Rajdhani Files: ‘రాజధాని ఫైల్స్’ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
తాజావార్తలు
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!