Harish Rao: అసెంబ్లీ దెబ్బకే సీఎం రేవంత్ ఈ రోజు ప్రజాభవన్ కు వెళ్లారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: అసెంబ్లీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజాభవన్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రజా భవన్కు రోజూ వెళ్తానని చెప్పిన రేవంత్.. మొదటిరోజే వెళ్లానన్నారు. తాము గత అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని ఆధారాలతో సహా లేవనెత్తామన్నారు. ఈరోజు కేవలం అరగంట ముందే సమాచారం ఇచ్చి హడావుడిగా ప్రజాభవన్ కు వెళ్తున్నారని అన్నారు. ప్రజాభవన్కు సీఎం వస్తారని నిన్న సమాచారం ఇస్తే.. ఈరోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లారని హరీశ్రావు అన్నారు.
Read also: Telangana Assembly: కొనసాగుతున్న అసెంబ్లీ.. బీసీ కుల గణనపై సభలో తీర్మానం
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా ఆ చర్యలు తీసుకోవడం లేదు. చేయలేకపోతే రేవంత్ రాజీనామా చేస్తానన్నారు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి చూపిస్తాను అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల వరిపంట పండితే, మా హయాంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండింది. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండింది. మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కాబట్టి దానిపై బురద జల్లాలి. ఏదో రకంగా మనకు చెడ్డపేరు రావాలని, ప్రజల్లో అనుమానం రావాలని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కానీ నిజం ఎప్పుడూ తెలుసు. రిజర్వాయర్లను నింపాం కాబట్టి యాసంగికి నీటి సమస్య లేదు. వచ్చే యాసంగికి నీరు వచ్చిందని భావించడం లేదు. కేసీఆర్ కు నీళ్లు వచ్చాయి.. ఇప్పుడు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
Rajdhani Files: ‘రాజధాని ఫైల్స్’ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!