Sangareddy Crime: సంగారెడ్డిలో దారుణం.. చెరువులో గురుకుల విద్యార్థి మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా దారుణం చోటుచేసుకుంది. నారాయణఖేడ్ గురుకుల విద్యార్థి అదృశ్యంమైన ఘటన విషాదంగా మారింది. రెండు రోజుల క్రితం మామిడి పళ్ళ కోసం గురుకులం నుంచి నలుగురు విద్యార్థులు బయటకు వెళ్లారు. ముగ్గురు తిరిగి రాగా 9వ తరగతి విద్యార్థి మహేష్ కనిపించకుండా పోయాడు. గురుకుల పాఠశాల సిబ్బంది నిన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు మహేష్ కనిపించకుండా పోయాడని తెలుపడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఇవాల రామసముద్రం చెరువులో విద్యార్థి మహేష్ శవమై కనిపించాడు. చెరువులో అనుమానాస్పద స్థితిలో లభ్యమైన మహేష్ డెడ్ బాడీ ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిన్న కనిపించడం లేదని గురుకుల పాఠశాల సిబ్బంది సమాచారం ఇచ్చారని ఇంతలోనే చెరువులో సవమై కనిపించాడని వాపోయారు. ముగ్గురిని బయటకు ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. నిన్న నారాయణఖేడ్ లో కనిపించకుండా పోయిన మహేష్ ఇవాల రామసముద్రం చెరువులో ఎలా చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతదూరం ఎలా ప్రయాణిస్తాడు? ఎవరైనా తనను చంపేసి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు మహేష్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Read also: Brown Rice: రోజూ బ్రౌన్ రైస్ తింటే పొట్ట తగ్గుతుందా? నిజమెంత?
Also Read
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండల కేంద్రంలోని గురుకులంలో 9వ తరగతి చదువుతున్న ఎస్. శ్రీవాణి అనారోగ్యంతో మృతి చెందింది. రావు గారి గ్రామం. తల్లిదండ్రులు సమ్మయ్య, లలిత వ్యవసాయం చేస్తూ ఇద్దరు కుమార్తెలతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్రీవాణి పెద్ద కూతురు, ఝాన్సీ చిన్న కూతురు. శ్రీవాణి మెడ నొప్పి, నీరసంగా ఉందని చెప్పడంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సునీత, విద్యార్థినిని సిర్పూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బంది అతన్ని అంబులెన్స్లో కాగజ్ నగర్లోని ముప్పై పడకల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్ శ్రీవాణి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Nolen: ఓపెన్ హీమర్ సినిమా గురించి వస్తున్న వార్తలనీ పుకార్లే…
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..