Telangana Farmers: అధికారుల నిర్లక్ష్యంతో పంట నేల పాలైంది.. మొలకెత్తిన ధాన్యంతో రైతన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Farmers: అకాల వర్షాలు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నాయి. నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ధాన్యాన్ని సాయంత్రం ఆరబెట్టి మళ్లీ కుప్పలుగా పెడుతున్నారే తప్ప కొనుగోలు చేయడం లేదు. చేతికి వచ్చిన పంట వర్షాధారం కావడంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. వరి కోతలు కోసి కొనుగోలు కేంద్రానికి వచ్చి 20 రోజులు గడుస్తున్నా సరైన సమయంలో రైతుల నుంచి వసూలు చేయకపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు, లారీల కొరత ఉందన్నారు. మరోవైపు తెల్లవారుజామున ఎండలు, సాయంత్రం నాలుగు గంటల నుంచి వారం రోజులుగా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వరి పూర్తిగా తడిసి మొలకెత్తింది.
Read also: Rave Party : బెంగళూరులో రేవ్పార్టీ.. పట్టుబడిన పలువురు సినీ ప్రముఖులు
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
దీంతో కష్టానికి నీరు అందక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిన్న పలు మండలాలతో పాటు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం నీట మునిగింది. వరి కొనుగోలు కేంద్రాలు చెరువులుగా మారాయి. దీంతో అన్నదాతలు బియ్యం ధాన్యాన్ని కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వరి ధాన్యం కొట్టుకుపోతుంటే ఏం చేయలేమని రైతులు వాపోయారు. మరోవైపు మెదక్ జిల్లాలో గత నాలుగు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నారు. కల్లాల కింద నీళ్లు చేరడంతో వరిధాన్యం మొలకెత్తుతోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులవుతున్న అధికారులు కొనడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో చేతికొచ్చిన పంట నేల పాలవుతుందని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. తేమ శాతం, హమాలి, లారీల కొరత అంటూ అధికారులు కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
Rains Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..!
తాజావార్తలు
-
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
-
Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..