Telangana Farmers: అధికారుల నిర్లక్ష్యంతో పంట నేల పాలైంది.. మొలకెత్తిన ధాన్యంతో రైతన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Farmers: అకాల వర్షాలు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నాయి. నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ధాన్యాన్ని సాయంత్రం ఆరబెట్టి మళ్లీ కుప్పలుగా పెడుతున్నారే తప్ప కొనుగోలు చేయడం లేదు. చేతికి వచ్చిన పంట వర్షాధారం కావడంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. వరి కోతలు కోసి కొనుగోలు కేంద్రానికి వచ్చి 20 రోజులు గడుస్తున్నా సరైన సమయంలో రైతుల నుంచి వసూలు చేయకపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు, లారీల కొరత ఉందన్నారు. మరోవైపు తెల్లవారుజామున ఎండలు, సాయంత్రం నాలుగు గంటల నుంచి వారం రోజులుగా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వరి పూర్తిగా తడిసి మొలకెత్తింది.
Read also: Rave Party : బెంగళూరులో రేవ్పార్టీ.. పట్టుబడిన పలువురు సినీ ప్రముఖులు
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
దీంతో కష్టానికి నీరు అందక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిన్న పలు మండలాలతో పాటు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం నీట మునిగింది. వరి కొనుగోలు కేంద్రాలు చెరువులుగా మారాయి. దీంతో అన్నదాతలు బియ్యం ధాన్యాన్ని కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వరి ధాన్యం కొట్టుకుపోతుంటే ఏం చేయలేమని రైతులు వాపోయారు. మరోవైపు మెదక్ జిల్లాలో గత నాలుగు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నారు. కల్లాల కింద నీళ్లు చేరడంతో వరిధాన్యం మొలకెత్తుతోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులవుతున్న అధికారులు కొనడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో చేతికొచ్చిన పంట నేల పాలవుతుందని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. తేమ శాతం, హమాలి, లారీల కొరత అంటూ అధికారులు కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
Rains Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..!
తాజావార్తలు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?