Ponguleti Srinivasa Reddy: ప్రజలు ఏం కోరుకుంటున్నారో రాబోయే కురుక్షేత్రంలో నెరవేరుస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivasa Reddy: రాబోయే రాజకీయ చందరంగం కురుక్షేత్రంలో యుద్దానికి సిద్దంగా ఉన్నానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవంతుడి దయతో నా మీద ఉన్న మీ ప్రేమ వట్టిగా పోదు ప్రజలు ఏం కురుకుంటున్నారో రాబోయే కురుక్షేత్రంలో నెరవేరుస్తాను అని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ కామెంట్లు ప్రాధన్యత సంతరించుకుంది. ఖమ్మం నగరంలోని ఒక కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనని ప్రజలు కోరుకుంటున్నారని ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి లో శ్రీనివాసరెడ్డి పేరు అభిమానంతో ఉన్నదని వారి కోరిక మేరకు వారు ఆశించినట్లుగా తాను భవిష్యత్తులో రాజకీయ చదరంగానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.
Read also: Top Headlines @1PM: టాప్ న్యూస్
Also Read
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
రాజకీయ నాయకుడు ఎప్పుడు ప్రజల్లో ఉండాలని కోరుకుంటారని ప్రజల అభిమానం మేరకు ప్రజలతో మమేకమై ఉన్నవాడే రాజకీయ నాయకుడిగా రాణించగలుగుతాడని పొంగులేటి అన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పరిణామాలు జరుగుతాయని అన్నాడు.పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాననీ,చిన్న చిన్న వ్యాపారాలు చేసి దిన దిన అభివృద్ధి జరిగి ఆ భవవంతుడి దయతో ఆర్ధికంగా నిలదొక్కుకున్నని అన్నాడు. జగనన్న ఆశీస్సులతో రాజకీయాలలోకి వచ్చానని, రాజకీయలోకి వచ్చిన 13 నెలలోనే ప్రజల అభిమానం పొంది ఎంపి అయ్యానన్నారు. పార్లమెంటు సభ్యుడిని అని గర్వంగా లేకుండా ఎప్పుడూ మీ తోనే కలిసి మమైకం అయి ఉన్నానని, గడిచిన నాలుగు సంవత్సరాలల్లో ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో మీ అందరికి తెలుసు. అధికారం పదవి ఉన్న లేకపోయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతానికి వెళ్ళిన అదే ప్రేమతో నన్ను అదిరించారని తెలిపారు.
Read also: Kamareddy Master Plan: మాస్టర్ ప్లాన్ పై ముగిసిన సమావేశం.. 11న రైతు జే.ఏ.సి. ధర్నా
చిన్న చిన్న వ్యాపారాలు చేసి దిన దిన అభివృద్ధి జరిగి ఆ సిభవవంతుడి దయతో ఆర్ధికంగా నిలదొక్కుకున్నాని అన్నారు. అధికారం పదవి ఉన్న లేకపోయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతానికి వెళ్ళిన అదే ప్రేమతో నన్ను అదిరించారని తెలిపారు పొంగులేటి. అయితే.. నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో యుద్దానికి తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. కాగా.. గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూరం అవుతున్నారనే ప్రచారం సాగుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా.. ఆత్మీయ సమావేశం నిర్వహించిన పొంగులేటి ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచురులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. ఇక మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది.
Sreeleela: వామ్మో శ్రీలీల ఇంతమంది హీరోలతో సినిమాలు చేస్తోందా..!
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!