పోలీసులకు కూడా మనసులో నేను గెలువాలని ఉంది : ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజా దీవెన పాద యాత్రలో భాగంగా నేడు వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మంత్రులకే దొరకని సీఎం ఎంపీటీసీ, సర్పంచ్ లతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మన దెబ్బ అలా ఉంది అన్నారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యే లు నా మీదకు వస్తున్నారు. ఇది గడ్డి పోస కాదు, గడ్డపార. పొలిసులకు కూడ వారి మనసులో ఈటెల రాజేందర్ గెలువాలని ఉంది. నేను అందరికి సహాయం చేసే వాడిని. నాకు కష్ట కాలం వచ్చింది. పార్టీలు, జెండాలు పక్కకు పెట్టండి. నన్ను ప్రేమించిన, ద్వేషించిన వారికి పని చేసి పెట్టాను. నాకు మనిషిలో ఓటు కనపడలే, మానవత్వం కనిపించింది అని తెలిపారు. కానీ కేసీఆర్ కి మనిషి కనిపించడు, ఓటు మాత్రమే కనిపిస్తది. అది వాళ్ళ సంస్కారం. ఆలోచన కుర్చీ, ఆశయం పవర్ అన్నారు. ఫీల్డ్ అసిస్టంట్ల కంట్లో కేసీఆర్ మట్టి కొట్టిండు. నాకు మీరు అందరు అండగా నిలువాలి. పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసినట్లు ఉంది కేసీఆర్ పని. అధికారంలో ఉన్నవారు ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!