Etela Rajender : గజ్వేల్పై ప్రత్యేక దృష్టి పెట్టిన.. అక్కడి నుండే పోటీ చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి అసైన్డ్ భూముల ఆరోపణలతో ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. అయితే.. ఇప్పటి పలుసార్లు సీఎ కేసీఆర్పై విరుచుకుపడ్డ ఈటల.. ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్పైనే పోటీచేస్తానన్నారు. అంతేకాకుండా ఇప్పటికే గజ్వేల్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు.
గజ్వేల్లో వర్క్ స్టార్ చేశామని, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు అధికారి ఓడించారని… పశ్చిమబెంగాల్ మాదిరే ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని ఓడించాలని ఈటల అన్నారు. నేను టీఆర్ఎస్లో చేరింది కూడా గజ్వేల్ నియోజకవర్గం నుంచేనని ఈటల రాజేందర్ వెల్లడించారు. అయితే.. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!