Etela Rajender : తినేంత బువ్వ పెట్టాలని జీవో ఇచ్చింది నేనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్ లో సబ్బండ వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, వివిధ సంఘాల నేతలు కృష్ణయ్య సాయికిరణ్ పాండు శ్రీవాణి వెంకట్రావు గోపాల్ మల్లేష్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వర్గాల మద్దతు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కులాలతో మతాలతో పార్టీలతో ప్రాంతాలతో జెండాలతో సంబంధం లేకుండా భారత దేశంలో మళ్ళీ ప్రధానమంత్రిగా మోదీ గారిని చేయాలనేది ప్రజలందరి ఎజెండా అని ఆయన అన్నారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనేది యావత్ ప్రజల నినాదమని, బీఆర్ఎస్ పార్టీకి ఈ దఫా ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం కలగదన్నారు ఈటల రాజేందర్. మోడీ ప్రతినిధిగా మీ సమస్యలు తీర్చే బాధ్యత నాది అని, గురువింద సామేతలాగా రేవంత్ రెడ్డి ఇతరుల మీద బురద చల్లుతున్నాడని, పూటకో మాట మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు ఈటల రాజేందర్.
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
కేసీఆర్ ఖాళీ బిందెలు ఇచ్చారని ఇప్పుడు చెబుతున్నారు.. హామీలు ఇచ్చేటప్పుడు మీకు సోయి లేదా అని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డదారులైన తొక్కి అధికారంలోకి రావాలని చూశారు తప్ప ప్రజలపై ప్రేమతో కాదు.హామీలు అమలు చేయాలని చిత్తశుద్ధి లేదని, మొదటి ఆర్థిక మంత్రిగా హాస్టల్లో సన్నబియ్యం పెట్టింది నేనే. తినేంత బువ్వ పెట్టాలని జీవో ఇచ్చింది నేనే అని ఆయన తెలిపారు. 78 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఉండాలని మంజూరు చేయించానని, కుటుంబ సభ్యులు కూడా రాకపోతే వారి దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పి కరోనా సమయంలో ఆదుకున్న బిడ్డను అని ఈటల వ్యాఖ్యానించారు. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నా చేతిలో పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!