Electric Bike Fire: కాలి బూడిదైన మరో ఎలక్ట్రిక్ బైక్..! చార్జింగ్ పెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ బైక్ లు వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఈ వెహికల్స్ వరుసగా కాలిపోతూ వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. సేఫ్టీ పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండలంలో నివాసముంటున్న మహేందర్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. కొద్ది రోజులు బాగానే వున్న నిన్న ఎలక్రిక్ బైక్ కు చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ అవుతున్న బైక్ కు గంట తరువాత అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనదారుడు, స్థానికులు అప్పమత్తమై పరుగులు పెట్టారు. దీంతో ప్రాణాప్రాయం తప్పడంతో ఊపిరి పీల్చకున్నారు. కొన్ని ఏడాదికే కాలిపోయిందని బైక్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ రేటు భరించలేక ఈ ఎలక్రిక్ బైక్ కొన్నానని కానీ.. అదికూడా కాలిబూడిదైందని బాదితుడు మహేందర్ వాపోయాడు.
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
కొద్ది రోజుల క్రితం నిర్మల్ జిల్లా భైంసాలో పార్కింగ్ చేసివున్న ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగి, కాలిబూడిదైన ఘటన , మరొక ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన ఘటనలో ఒకరు చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయలయ్యాయి. నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ లో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలు మరవకముందే నిర్మల్ జిల్లాలోనే మరో ఎలక్ట్రిక్ బైక్ కాలిన ఘటన ప్రయాణికులకు భయాందోళనకు గురిచేస్తోంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్న తరుణంలో పలు చోట్ల ఎలక్ట్రిక్ వాహనాల్లో నుంచి మంటలు చెలరేగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుకు గతంలో ఆసక్తి చూపిన వారు మళ్లీ వెనక్కి తగ్గుతున్నారు. పెట్రోల్ మంటకు భయపడేవారికి ఎలక్రిక్ బైక్ లో.. అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వాహనదారులు బెంబెలెత్తుతున్నాడు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?