Bhatti Vikramarka: దేశంతో పోటీపడాలనే రూపకల్పనతోనే శ్వేతపత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్వేతపత్రం రాష్ట్రాన్ని దివాళా తీయడానికి పెట్టింది కాదని, వాస్తవం ఏంటన్నది ప్రజలకు పూర్తిగా అర్థం కావడానికే అన్నారు డిప్యూటీ సీఎం, మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో భట్టి శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2 పేజీలతో ఉన్న బుక్ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం శ్వేతపత్రంపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. దేశంతో పోటీపడాలనే రూపకల్పనతోనే శ్వేతపత్రం తీసుకువచ్చామన్నారు. నిధులు ఎలా వచ్చాయి.. ఎలా దారి మళ్లాయనేది ప్రజలకు తెలియాలన్నారు.
Also Read: Big Shock: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి భారీ షాక్..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ప్రజలకు సంపూర్ణంగా వాస్తవం ఏంటన్నది తెలియజేసేందుకే ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టామన్నారు. ‘పేదలు పేదలుగా.. ధనవంతులు.. మరింత ధనవంతులు అవుతున్నారు. ఇదే అసమానతలు పెంచుతోంది. గతంలోనే చెప్పినం..ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్టు చెప్పారని. ఖర్చుకి.. ఎస్టిమేషన్కి పొంతనే లేదు. బీఆర్ఎస్ బడ్జెట్ ఎప్పుడూ వాస్తవానికి దూరంగా ఉంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. నియోజక వర్గానికి లక్ష ఎకరాల సాగు నీరు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? తక్కువ సంపదతో మేము ఎన్నో ఆస్తులు సృష్టించినప్పుడు.. 2014 నుండి 23 వరకు ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు.
Also Read: Karimnagar : కోతి ప్రాణాలను కాపాడబోయి 13 మందిని రిస్క్ లో పెట్టిన డ్రైవర్.. ఇద్దరు మృతి..
ఎన్ని సంపదలు సృష్టించారు? మిరేమైన పరిశ్రమ పెట్టారా? ఏం చేశారు? కాళేశ్వరం.. పాలమూరు రంగారెడ్డి అంతే కదా. ఎన్నికల కంటే ముందు మెడిగడ్డ కూలిపోయింది. ప్రాజెక్టు సేఫ్టీ అథారిటీ వాళ్ళు మేడిగడ్డ మళ్ళీ కట్టాలి అన్నారు. కట్టిందే ఒక్క ప్రాజెక్టు అదీ కూడా కూలిపోయింది. పాలమూరులో మోటార్లు పెట్టలేదు. ఎల్లంపల్లి కూడా మేము కట్టిందే.. దాన్ని కూడా మీరు వాడుకున్నారు. కాళేశ్వరం లో వాటర్ టాక్స్ వసూలు చేస్తాం అని బ్యాంకులకు చెప్పింది గత ప్రభుత్వం భగీరథకి కూడా అలాగే చెప్పే అప్పులు తెచ్చారు. ఎన్నికల ముందు కాళేశ్వరం పోదామనుకున్న మమ్మల్ని భద్రాచలంలో అరెస్ట్ చేయించారు’ అని భట్టి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..