Delhi BJP leaders: బండి సంజయ్ అరెస్ట్ పై ఫోకస్ పెట్టిన ఢిల్లీ బీజేపీ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi BJP leaders: బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్ అరెస్ట్తో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఒక ఎంపీని కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. సంజయ్ అరెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్. బండిసంజయ్ అరెస్ట్తో బీజేపీ నేతలు ఢిల్లీ నేతలు ఫోకస్ పెట్టారు. బీజేపీ నాయకుడు ఎమ్మెల్సీ రామచంద్రరావుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా ఫోన్ చేశారు. సంజయ్ అరెస్టుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Read also: Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ.. వాగ్వాదానికి దిగిన మహిళ
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు రాంచందర్రావు మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్ ఆప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏందని ప్రశ్నించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలపాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అరెస్టు చేసిన పద్ధతి సరికాదని అన్నారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మీడియా రిపోర్టర్ రాజకీయ నాయకులు పంపిస్తే కేసులు నమోదు చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. రిపోర్టర్లు తమ సమాచారాన్ని రాజకీయ నాయకులతో పంచుకుంటారు అందులో తప్పేముంది.. అయితే కేసులు పెడతారా? అని నిప్పులు చెరిగారు. బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Read also: Bollywood: ఇదెక్కడి కాంబినేషన్ సామీ… ఎగ్జైట్మెంట్ తో పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ?
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటని డీజీపీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని అడిగారు. కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని డీజీపీ సమాధానమిచ్చినట్లు సమాచారం. అంటే.. ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ.. ఏ కేసులో బండి సంజయ్ ను అరెస్టు చేశారో డీజీపీకి కూడా తెలియకపోవడం తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుకు నిదర్శనమన్న కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దురృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి కట్టుబానిసలుగా వ్యవహరించొద్దంటూ పోలీసులకు కిషన్ రెడ్డి సూచించారు.
Kiccha Sudeep: బీజేపీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో కిచ్చా సుదీప్కు బెదిరింపు లేఖ
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..