Praja Sangrama Yatra: 6వ రోజు బండి సంజయ్ పాదయాత్ర.. ఇవాళ సిర్గా పూర్ వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Praja Sangrama Yatra: రాష్ట్రవ్యాప్తంగా పలు దఫాలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతోంది. ఇప్పటికే నాలుగు దశలు పూర్తి చేసుకున్న ఆయన… తాజాగా ఐదో దశ ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో.. ఇవాళ నిర్మల్ జిల్లాలో 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది. గుండంపల్లి క్రాస్ రోడ్స్ , దిల్వార్ పూర్, లోలం మీదుగా సిర్గా పూర్ వరకు ఈయాత్ర సాగనుంది. ప్రజల సమస్యలు వారితో మమేకమై బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
Read also: Thunivu: అప్డేట్ కోసం అరాచకాలు చేస్తున్నారు…
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించేందుకు బండి సంజయ్ ఇప్పటి వరకు నాలుగు దశల పాదయాత్ర పూర్తి చేశారు. 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 21 జిల్లాల్లో 1100 కి.మీ. మీటర్ల కంటే ఎక్కువ నడిచారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ కూడా ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
Live : Day 6 of #PrajaSangramaYatra5. https://t.co/9T9mBzXqKM
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 3, 2022
Delhi: మరో లివ్ ఇన్ రిలేషన్ కేసు..శ్రద్ధా తరహాలో మహిళ హత్య..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!