కోవిడ్పై కొత్త మార్గదర్శకాలు… 3 నుంచి 5 రోజులలోపు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం రోజున తెలంగాణలో 3557 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఐసీఎంఆర్ కరోనా చికిత్సా విధానంపై కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి. రోజుకు ఐదు సార్లుకు మించి దగ్గు, జ్వరం వంటివి వస్తే వైద్యుల సలహా మేరకు మందులు వినియోగించాలి. ఇంట్లోనే ఉన్నప్పటికీ భౌతిక దూరం పాటించాలి, ఇంట్లో ఉన్నా మాస్క్ తప్పనసరిగా ధరించాలి. అదేవిధంగా నీరు తగినంతగా తీసుకోవాలి. ఐదు రోజులు దాటినా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి ఆసుపత్రిలో చేరాలి. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్ తెలియజేసింది.
Read: తాలిబన్ల విన్నపం: మమ్మల్ని గుర్తించండి ప్లీజ్…
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
నిమిషానికి 24 సార్లు కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటే, రక్తంలో ఆక్సీజన్ శాతం 90 నుంచి 93 శాతం మధ్యలో ఉంటే మధ్యస్థ వ్యాధిగా గుర్తించాలి. శ్వాస తీరు ఎలా ఉన్నదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలని, నిమిషానికి 30 సార్లు కంటే అధికంగా శ్వాస తీసుకుంటే, రక్తంలో ఆక్సీజన్ శాతం 90 శాతం కంటే దిగువకు పడిపోతే తీవ్రమైన వ్యాధిగా గుర్తించాలని, ఐసీయూలో చేర్చి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం