Komatireddy Raj Gopal Reddy: బఫున్ లాంటి మంత్రిని పంపించి హల్చల్ చేయిస్తున్నాడు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బఫున్ లాంటి మంత్రి నీ పంపించి హల్చల్ చేయిస్తున్నాడు కేసీఆర్ అంటూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. అమిత్ షా నీ కలిసింది వాస్తవమే, కానీ..నా మిత్రుడితో కలిశానంటూ చెప్పుకొచ్చారు. రాజీనామా… రాజకీయాలు అమిత్ షా తో చర్చకు రాలేదని తెలిపారు. తెలంగాణ. ఉద్యమంలో నేను చేసిన పోరాటం పై చర్చించామంటూ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఏంటని చర్చ జరిగిందని అన్నారు. నాలుగు లక్షల కోట్ల అప్పులకు దిగజారిందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చిందని అమిత్ షా అడిగారని అన్నారు. ఎన్నో ఏండ్లుగా అడుగుతున్న గట్టుపల్ నీ మండల కేంద్రం చేశారు, ఉప ఎన్నికల హంగామా అంతా చేస్తున్నారు, మునుగోడు నియోజక వర్గంలో చీలికలు చేస్తున్నారు, అమిత్ షా నీ కలవగానే.. కెసిఆర్ కి ఎందుకు అంత భయం పుట్టుకొస్తుందా అంటూ ఎద్దేవ చేసారు.
read also: Udugula Venu: సాయిపల్లవి ఫోటోను ట్విట్ చేసిన డైరెక్టర్.. ట్రెండింగ్ లో పోస్ట్
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
హుజూరాబాద్ లో పోయిన ప్రతిష్ట, మునుగోడు లో నిలబెట్టుకోవాలని చూస్తున్నారా..!? అంటూ విమర్శించారు. పీకే సర్వే లోనే… కెసిఆర్ గ్రాఫ్ పడిపోయిందని వచ్చిందని గుర్తుచేసారు. బీజేపీకి గతంలో అనుకూల ప్రకటన ఇచ్చిన.. కానీ చేరిక గురించి ఎక్కడా మాట్లడలేదని, ఎన్నికలో ఎట్లా గెలవాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. అమిషాను కలిసినప్పటి నుండి కెసిఆర్ కి నిద్ర పట్టడం లేదని వ్యంగ్యంగా చురుకలంటించారు. నా రాజీనామా భయం తో గట్టుప్పల్ మండలం వచ్చేసిందని, అందుకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. కేసీఆర్.. ఓ సారి వచ్చి మునుగోడు నియోజకవర్గం చూడండి అంటూ ఎద్దేవ చేసారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు ఇవ్వకపోతే ఎట్లా? ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. బఫున్ లాంటి మంత్రి నీ పంపించి హల్చల్ చేయిస్తున్నాడు కెసిఆర్ అంటూ మండిపడ్డారు. యెనిమిది ఎండ్లాలో కెసిఆర్ లక్షల కోట్లు సంపాదించారనిచ వచ్చే రోజుల్లో అవినీతి సొమ్ము బయటకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Agnipath Scheme: దేశవ్యాప్తంగా ప్రారంభం అయిన ఐఏఎఫ్ అగ్నివీర్ ఎగ్జామ్
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..