హుజురాబాద్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది: శశాంక్ గోయల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్గోయల్ మీడియాకు తెలిపారు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప ఏం జరగలేదన్నారు. ప్రస్తుతానికి 86.40శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. 220,223,224,237 పోలింగ్ బూతులో ఇంకా పోలింగ్ శాతం లెక్కించలేదు. సాయంత్రం 7 గంటల వరకు చాలా చోట్ల పోలింగ్ ముగిసింది. 224,237 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చాలా బాగా చేశారు. కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరుస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద మూడు అంచల భద్రతతో పాటు సీ సీ కెమెరాల నిఘా ఉందని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్గోయల్ వెల్లడించారు. అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ సిల్ చేస్తాం. స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర కేంద్ర బలగాలతో పాటు ,రాష్ట్ర పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర అభ్యర్థులు కానీ లేదా వారి ఏజెంట్స్ ఉండొచ్చు. 24 గంటల పాటు నిఘా ఉందని ఆయన తెలిపారు. ఈ ఎన్నిక సందర్భంగా 3.60 కోట్ల క్యాష్, మద్యం సీజ్ చేసినట్టు తెలిపారు. అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని శశాంక్ గోయల్ తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!