Chevella MP Ranjith Reddy: నిర్మలా సీతా రామన్ ను పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chevella MP Ranjith Reddy will depose Nirmala Sita Raman as a parliamentary witness: కేంద్ర మంత్రి నిర్మల సీతారమన్ పై చేవెళ్ళ ఎం.పి రంజీత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయుష్ మాన్ భారత్ లో కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంత అని ఓ ఐఏఎస్ అధికారిని ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. తెలంగాణ లో కేంద్ర మంత్రులు సైతం నీచమైన, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే వారికి తగిన బుద్ది చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతా రామన్ ను పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తామని స్పష్టం చేశారు.
సభలో వివిధ అంశాలపై వారి ఇస్తున్న జవాబులకు వారు ప్రవర్తిస్తున్న తీరు ఏలా ఉందో ప్రజలు గ్రహిస్తారని అన్నారు. సీతా రామన్ తప్పుగా మాట్లాడారు! కాబట్టే మీడియా ముందుకు రాలేదని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా చాలా సార్లు కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంతని ప్రశ్నించినా మంత్రులు దాట వేశారని అన్నారు. 3500 కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్న కేంద్రం.. దానికి సంబంధించిన సాక్షాలు చూపించాలని రంజీత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు పారేసుకుంటున్న బీజేపీ నాయకులకు పార్లమెంట్ లోనే జవాబు చెబుతామని అన్నారు.
Uttam Kumar Reddy: ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ.. కాంగ్రెస్ మాత్రమే ఓటు వేయండి
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
తాజావార్తలు
-
Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
-
Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
-
US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘కల్కి 2’ రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
Mamata Banerjee: “మాజీ సీఎం కాదు”.. మమతా ఎక్స్ బయోలో పొలిటికల్ మెసేజ్..