KTR: కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. సెప్టెంబర్ 17 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR fires on modi, amit shah: ఎనిమిదేళ్లలో కేంద్రానికి గుర్తుకు రాని సెప్టెంబర్ 17 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సిరిసిల్లలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆర్టికల్ మూడు లేకపోతే తెలంగాణ ఏర్పడేది కాదని, అందుకే అంబేడ్కర్ పేరు సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి పెట్టారని అమిత్ షా వస్తున్నారు.. తెలంగాణకు ఏమైనా నిధులు తెస్తారా మరి? అని ప్రశ్నించారు. తేరు.. ఊకదంపుడు అని ఎద్దేవ చేశారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ కోసం ఎనిమిది ఏళ్ల నుంచి కాకి లెక్క మొత్తుకుంటున్నా అవి చేయరు.. ఓ కాలేజీ తేరని మంత్రి విమర్శించారు. హిందూ ముస్లింలు పాత గొడవలు పాత విషయాలు తగ్గుకోవాలని బీజేపీ వాళ్లు అంటున్నారని కేటీఆర్ అన్నారు. అందరూ కలిసి ఉండాలని మేము అంటున్నామన్నారు. 1956 లో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణతో ఇష్టం లేని పెళ్లి చేశారని అన్నారు.
Read also: Harish Rao: సకల జనుల సమ్మెతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ సాధించాం
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
తెలంగాణ ప్రజలు ఉద్యమాలు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఎనిమిదేళ్ల లో లేనిది కొత్తగా కులం మతం అంటూ చిచ్చు పెడుతున్నారని మండి పడ్డారు. వైషమ్యాలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు ముస్లింలు అంటూ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు గమనించాలని అన్నారు. అందరూ కలిసి ఉండాలని మేము అంటున్నామన్నారు. 29 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవని, ఇప్పుడు తెలంగాణ వచ్చాక 40 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయని తెలిపారు. 62 లక్షల రైతుల ఖాతాల్లో రైతు బంధు వస్తుందని అన్నారు. బీమా ఇస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. కరెంటు నీళ్ళు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ డబుల్ బెడ్ రూం లు అన్నీ వచ్చాయని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీ వ్యవసాయ పాలిటెక్నిక్ వ్యవసాయ కాలేజ్ సిరిసిల్ల కు వచ్చాయని కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికులకు కడుపు నిండా పని దొరుకుతుందని తెలిపారు. 70 ఎండల్లో కాని అభివృద్ధి తెలంగాణలో ఎనిమిదేళ్లలో జరిగిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Minister Merugu Nagarjuna: కేసీఆర్, వైఎస్ జగన్ ధైర్యంగా రాజీనామా చేశారు.. టీడీపీకి ఆ దమ్ముందా..?
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..