BJP MP K. Laxman: రేవంత్ రెడ్డి రాజీపడ్డారు కాబట్టే.. కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP K. Laxman: సీఎం రేవంత్ రెడ్డి రాజీపడ్డారు కాబట్టే.. కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్ లు కొనసాగాలని స్పష్టంగా చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? అని ప్రశ్నించారు. అబద్దాలనే ప్రచార అస్ట్రాలుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ప్రజలు నమ్మక పోవడం తో ఫేక్ వీడియో లు చేశారన్నారు. తెలంగాణ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీతో సహా పార్టీ నేతలందరూ రాజ్యాంగం ను పరిరక్షిస్తామని చెబుతున్నారని తెలిపారు. రేవంత్ మీరు కాంగ్రెస్ కు కొత్త కావొచ్చు… ఆ పార్టీ రాజ్యాంగాన్ని మొదటి నుండి అవమానిచిందన్నారు. మతపరమైన విభజనకు కారణం నెహ్రూ అన్నారు. ఈ రోజు సెక్యులరిజం గురుంచి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే అని తెలిపారు.
రాజ్యాంగాన్ని ఇందిరాగాంధి అవమానించినట్టు ఎవరు అవమానించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: BSNL Installation Charges: బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం.. ఇకపై ఎలాంటి ఛార్జీలు లేవు!
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ లు అబద్దాలనే నమ్ముకున్నారని అన్నారు. చైనా లాంటి దేశ సహకారం తో మార్ఫింగ్ జరిగిందా? అని ప్రశ్నించారు. రేవంత్, కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్టు బయట పడుతుందన్నారు. మతపరమైన రిజర్వేషన్ లకు తావు లేదని అంబేద్కర్ చెబితే … తూట్లు పొడించింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీసీ లకి 50 డివిజన్ లు కేటాయిస్తే అందులో 31 మంది ముస్లిం లు గెలిచారు… బీసీ లకు అన్యాయం జరిగిందన్నారు. రాజీపడ్డారు కాబట్టే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. నోటుకు ఓటు కేసు ముందుకు పోదన్నారు. ఒక్క మాదిగకు సీటు ఇవ్వకుండా మీరు ఏ విధమైన సమాజిక న్యాయం పాటించారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని చైనా కు తాకట్టు పెట్టార, ఇటలీ కి తాకట్టు పెట్టార తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.
Posani Krishna Murali: జగన్ను చంపేందుకు కుట్ర..! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తా..
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!