Bhatti Vikramarka: సంపద ఎలా స్తృష్టించాలో మాకు తెలుసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: సంపద ఎలా స్తృష్టించాలో మాకు తెలుసని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండంలం బనిగండ్లపాడులో ప్రజా పాలన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. స్టాల్స్ వద్ద దరఖాస్తులను తీసుకుని పరిశీలించారు. అనంతరం బానిగెండ్ల పాడులో ప్రజా పాలనలో 3,90,000 వేల దరఖాస్తులు స్వీకరించినట్లు డిప్యూటీ సీఎం కు కలెక్టర్ గౌతమ్ వివరించారు. ఇక భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దోపిడీ చేయకుండా సంపద ను ప్రజలకు పంచి పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. అమలు చేయని మూడు ఎకరాల హామీ మాదిరిగానే అరు గారెంటీ పథకాలు అమలు కాకుండా వుంటే బాగుండు అని కొంత మంది ఆలోచించారని తెలిపారు. రాకుండా వుంటే బాగుండు అని అనుకునే వారి ఆలోచనలు సాగవన్నారు. పది ఏళ్ల పాలన చేసిన వారు హామీలు అమలు చేయకుండా ప్రజల చేతిలో వాతలు పెట్టించుకున్న వారు ఇప్పుడు ప్రభుత్వం పై విమర్శలు చేయడం అర్ధ రహితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలం లో బి అర్ ఎస్ ఏ ఒక్క ఊరిలో కూడా కాలనీలు కట్టలేదన్నారు. అయిదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునెందుకు ఇస్తామన్నారు.
Read also: Onion Benefits: ఉల్లి పాయకు ఇంత పవర్ ఉందా?
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
రాష్ట్రాన్ని వుడ్చేశామూ ఇంకా ప్రజలకి కాంగ్రెస్ ఏమి చేస్తుందని అనుకుంటున్నారు కొందరు అంటూ మండిపడ్డారు. ప్రజలకు ఏమి రాకుండా గత ప్రభుత్వం చేసిందన్నారు. ఎన్ని కష్టాలు వున్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. అయినా ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెబుతున్నానని అన్నారు. అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. అందుకనే శ్వేత పత్రలను తీసుకుని వచ్చామని తెలిపారు. అప్పుల రాష్ట్రం గానే చేసింది గత ప్రభుత్వం అన్నారు. జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. తాము అధికారం లోకి రాగానే ఉద్యోగస్తులకు ఒక్కటవ తేదీన ఇస్తున్నామని తెలిపారు. సంపద ఎలా స్తృష్టించాలో మాకు తెలుసన్నారు. భద్రాద్రిలో పనికి రాని టెక్నాలజీ తీసుకుని వచ్చారని అన్నారు. లక్ష కోట్ల అప్పు కరెంట్ పై చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల భారాన్ని మొస్తునే నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో అందరూ జవాబు దారులే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా ఉండేలా చేస్తామన్నారు.
Eyes: కంప్యూటర్, మొబైల్స్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ ఆహారాలు తిన్నాల్సిందే..!
తాజావార్తలు
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?