Bhatti Vikramarka: సంపద ఎలా స్తృష్టించాలో మాకు తెలుసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: సంపద ఎలా స్తృష్టించాలో మాకు తెలుసని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండంలం బనిగండ్లపాడులో ప్రజా పాలన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. స్టాల్స్ వద్ద దరఖాస్తులను తీసుకుని పరిశీలించారు. అనంతరం బానిగెండ్ల పాడులో ప్రజా పాలనలో 3,90,000 వేల దరఖాస్తులు స్వీకరించినట్లు డిప్యూటీ సీఎం కు కలెక్టర్ గౌతమ్ వివరించారు. ఇక భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దోపిడీ చేయకుండా సంపద ను ప్రజలకు పంచి పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. అమలు చేయని మూడు ఎకరాల హామీ మాదిరిగానే అరు గారెంటీ పథకాలు అమలు కాకుండా వుంటే బాగుండు అని కొంత మంది ఆలోచించారని తెలిపారు. రాకుండా వుంటే బాగుండు అని అనుకునే వారి ఆలోచనలు సాగవన్నారు. పది ఏళ్ల పాలన చేసిన వారు హామీలు అమలు చేయకుండా ప్రజల చేతిలో వాతలు పెట్టించుకున్న వారు ఇప్పుడు ప్రభుత్వం పై విమర్శలు చేయడం అర్ధ రహితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలం లో బి అర్ ఎస్ ఏ ఒక్క ఊరిలో కూడా కాలనీలు కట్టలేదన్నారు. అయిదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునెందుకు ఇస్తామన్నారు.
Read also: Onion Benefits: ఉల్లి పాయకు ఇంత పవర్ ఉందా?
Also Read
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
రాష్ట్రాన్ని వుడ్చేశామూ ఇంకా ప్రజలకి కాంగ్రెస్ ఏమి చేస్తుందని అనుకుంటున్నారు కొందరు అంటూ మండిపడ్డారు. ప్రజలకు ఏమి రాకుండా గత ప్రభుత్వం చేసిందన్నారు. ఎన్ని కష్టాలు వున్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. అయినా ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెబుతున్నానని అన్నారు. అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. అందుకనే శ్వేత పత్రలను తీసుకుని వచ్చామని తెలిపారు. అప్పుల రాష్ట్రం గానే చేసింది గత ప్రభుత్వం అన్నారు. జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. తాము అధికారం లోకి రాగానే ఉద్యోగస్తులకు ఒక్కటవ తేదీన ఇస్తున్నామని తెలిపారు. సంపద ఎలా స్తృష్టించాలో మాకు తెలుసన్నారు. భద్రాద్రిలో పనికి రాని టెక్నాలజీ తీసుకుని వచ్చారని అన్నారు. లక్ష కోట్ల అప్పు కరెంట్ పై చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల భారాన్ని మొస్తునే నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో అందరూ జవాబు దారులే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా ఉండేలా చేస్తామన్నారు.
Eyes: కంప్యూటర్, మొబైల్స్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ ఆహారాలు తిన్నాల్సిందే..!
తాజావార్తలు
-
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
-
Axar Patel: “ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్దే.. వాళ్లను ఆపడం ఎవ్వరి వల్ల కాదు”.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ కీలక వ్యాఖ్యలు..
-
Karuppu : కరుప్పు బ్లాక్ బస్టర్.. భారీ ధర పలుకుతున్న సూర్య తెలుగు సినిమా థియేట్రికల్ రైట్స్..
-
RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
-
Minister Narayana: అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!