Godavari Flood: తగ్గుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు ప్రవాహం..
- తగ్గుతున్న గోదావరి..
- భద్రాచలం వద్ద 43 అడుగుల ప్రవాహం..
- మరో గంటలో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ..
- గత రాత్రి నుంచి గంట గంటకి తగ్గుతున్న గోదావరి ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. గత నెల 22వ తారీకు నుంచి పెరుగుతున్న గోదావరి ప్రస్తుతం వరద తగ్గుముఖం పడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్ట ప్రస్తుతం 43.1 అడుగుల వద్ద ఉంది ఇది మరో రెండు పాయింట్లు తగ్గితే ఈ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించు కుంటారు. ఎగువన మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగులు వంకలు పొంగి భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. గత నెల 23వ తారీకు నాడు గోదావరి నీటిమట్టం 51.1 అడుగులకు చేరుకుని ఆ తర్వాత 44 అడుగులకు తగ్గింది. మళ్లీ రెండు రోజుల్లోనే గోదావరి పెరిగింది. గత నెల 27న 53.9 అడుగులకి గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద పెరిగింది. దీంతో దీంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Read also: Indian Railway: దేశంలోనే నాన్ స్టాప్ రైలు.. 6 గంటల్లోనే 493 కి.మీల జర్నీ..!
Also Read
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
- CM Revanth Reddy : ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
పలు ప్రాంతాలకు ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. భద్రాచలం నుంచి కూనవరం వైపు భద్రాచలం నుంచి చర్ల వైపు రాకపోకలు నిలిచిపోయాయి అయితే గోదావరి నీటిమట్టం తగ్గిన తర్వాత మళ్లీ పునరుద్ధరణ ప్రారంభమైంది. భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీలకు కూడా మురుగునీరు చేరింది. దీంతో కాలనీలు ముంపుకు గురయ్యాయి. పునరావస చర్యలు తీసుకున్నారు. కాగా మళ్లీ గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరుకొని వెంటనే మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 45 అడుగులకు చేరుకొగా… మళ్లీ తగ్గడం ప్రారంభించింది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు ఉంది. ఇప్పటికే ముడు రెండు ప్రమాద హెచ్చరికలను తొలగించారు. మరో రెండు పాయింట్లు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక తొలగిస్తారు. ఎగువ నుంచి గోదావరి తగ్గుముఖం పట్టింది. ఎగువన ఎటువంటి వర్షాలు లేకపోవడంతో గోదావరి వరద పూర్తిగా తగ్గవచ్చు. అని అధికారులు వచ్చిన వేస్తున్నారు.
BRS MLAs: అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
తాజావార్తలు
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..