Godavari Flood: తగ్గుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు ప్రవాహం..
- తగ్గుతున్న గోదావరి..
- భద్రాచలం వద్ద 43 అడుగుల ప్రవాహం..
- మరో గంటలో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ..
- గత రాత్రి నుంచి గంట గంటకి తగ్గుతున్న గోదావరి ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. గత నెల 22వ తారీకు నుంచి పెరుగుతున్న గోదావరి ప్రస్తుతం వరద తగ్గుముఖం పడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్ట ప్రస్తుతం 43.1 అడుగుల వద్ద ఉంది ఇది మరో రెండు పాయింట్లు తగ్గితే ఈ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించు కుంటారు. ఎగువన మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగులు వంకలు పొంగి భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. గత నెల 23వ తారీకు నాడు గోదావరి నీటిమట్టం 51.1 అడుగులకు చేరుకుని ఆ తర్వాత 44 అడుగులకు తగ్గింది. మళ్లీ రెండు రోజుల్లోనే గోదావరి పెరిగింది. గత నెల 27న 53.9 అడుగులకి గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద పెరిగింది. దీంతో దీంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Read also: Indian Railway: దేశంలోనే నాన్ స్టాప్ రైలు.. 6 గంటల్లోనే 493 కి.మీల జర్నీ..!
Also Read
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
- CM Revanth Reddy : ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
పలు ప్రాంతాలకు ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. భద్రాచలం నుంచి కూనవరం వైపు భద్రాచలం నుంచి చర్ల వైపు రాకపోకలు నిలిచిపోయాయి అయితే గోదావరి నీటిమట్టం తగ్గిన తర్వాత మళ్లీ పునరుద్ధరణ ప్రారంభమైంది. భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీలకు కూడా మురుగునీరు చేరింది. దీంతో కాలనీలు ముంపుకు గురయ్యాయి. పునరావస చర్యలు తీసుకున్నారు. కాగా మళ్లీ గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరుకొని వెంటనే మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 45 అడుగులకు చేరుకొగా… మళ్లీ తగ్గడం ప్రారంభించింది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు ఉంది. ఇప్పటికే ముడు రెండు ప్రమాద హెచ్చరికలను తొలగించారు. మరో రెండు పాయింట్లు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక తొలగిస్తారు. ఎగువ నుంచి గోదావరి తగ్గుముఖం పట్టింది. ఎగువన ఎటువంటి వర్షాలు లేకపోవడంతో గోదావరి వరద పూర్తిగా తగ్గవచ్చు. అని అధికారులు వచ్చిన వేస్తున్నారు.
BRS MLAs: అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!