Godavari Flood: తగ్గుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు ప్రవాహం..
- తగ్గుతున్న గోదావరి..
- భద్రాచలం వద్ద 43 అడుగుల ప్రవాహం..
- మరో గంటలో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ..
- గత రాత్రి నుంచి గంట గంటకి తగ్గుతున్న గోదావరి ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. గత నెల 22వ తారీకు నుంచి పెరుగుతున్న గోదావరి ప్రస్తుతం వరద తగ్గుముఖం పడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్ట ప్రస్తుతం 43.1 అడుగుల వద్ద ఉంది ఇది మరో రెండు పాయింట్లు తగ్గితే ఈ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించు కుంటారు. ఎగువన మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగులు వంకలు పొంగి భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. గత నెల 23వ తారీకు నాడు గోదావరి నీటిమట్టం 51.1 అడుగులకు చేరుకుని ఆ తర్వాత 44 అడుగులకు తగ్గింది. మళ్లీ రెండు రోజుల్లోనే గోదావరి పెరిగింది. గత నెల 27న 53.9 అడుగులకి గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద పెరిగింది. దీంతో దీంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Read also: Indian Railway: దేశంలోనే నాన్ స్టాప్ రైలు.. 6 గంటల్లోనే 493 కి.మీల జర్నీ..!
Also Read
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
పలు ప్రాంతాలకు ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. భద్రాచలం నుంచి కూనవరం వైపు భద్రాచలం నుంచి చర్ల వైపు రాకపోకలు నిలిచిపోయాయి అయితే గోదావరి నీటిమట్టం తగ్గిన తర్వాత మళ్లీ పునరుద్ధరణ ప్రారంభమైంది. భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీలకు కూడా మురుగునీరు చేరింది. దీంతో కాలనీలు ముంపుకు గురయ్యాయి. పునరావస చర్యలు తీసుకున్నారు. కాగా మళ్లీ గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరుకొని వెంటనే మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 45 అడుగులకు చేరుకొగా… మళ్లీ తగ్గడం ప్రారంభించింది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు ఉంది. ఇప్పటికే ముడు రెండు ప్రమాద హెచ్చరికలను తొలగించారు. మరో రెండు పాయింట్లు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక తొలగిస్తారు. ఎగువ నుంచి గోదావరి తగ్గుముఖం పట్టింది. ఎగువన ఎటువంటి వర్షాలు లేకపోవడంతో గోదావరి వరద పూర్తిగా తగ్గవచ్చు. అని అధికారులు వచ్చిన వేస్తున్నారు.
BRS MLAs: అసెంబ్లీకి నల్లబ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!