Peddapally Crime: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి.. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddapally Crime: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి నవజాత శిశువు మృతి చెందిన ఘటన ఆందోళనకు దారితీసింది. పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ వ్యక్తి భార్య దివ్యకు ప్రసవం దగ్గర పడడంతో రోజుల క్రితం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ప్రసవం శనివారం చేయాల్సి ఉండగా ఆదివారం రాత్రి అయినప్పటికీ ప్రసవం చేసేందుకు ముందుకు రాలేదు. అక్కడున్న డాక్టర్లకు సంప్రదించగా ఎవరూ పట్టించుకోలేదు. తీరా ఆదివారం రాత్రి 9.30 గంటల సమయం దాటిన తర్వాత గర్భిణి దివ్య సీరియస్ గా ఉందని తక్షణమే కరీంనగర్ పంపించాలంటూ పెద్దపల్లి వైద్యులు తరలించినట్లు తెలిపారు.
read also: Pet Dog: కుక్కను పెంచుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాల్సిందే
Also Read
తీరా కరీంనగర్ ఆసుపత్రికి వెళ్లేసరికి కడుపులోని శిశువు మరణించినట్లు కరీంనగర్ వైద్యులు చెప్పినట్లు గర్భిణి భర్త పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అనంతరం మృతి చెందిన మగ శిశువుతో కలిసి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళన నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ శిశువు మృతి చెందాడని వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిండు గర్భణీ అని కనికరం కూడా లేకుండా ఆమెను ఆసుపత్రి వర్గాలు అస్సలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేసేంత వరకు ఆసుపత్రి నుంచి కదిలేది లేదన తెలిపారు.
Pawan Kalyan: విశాఖ టు విజయవాడ.. గవర్నర్ను కలవనున్న జనసేనాని?
తాజావార్తలు
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..