Accident at Tummalur Gate: షిఫ్ట్ కారును ఢీ కొట్టిన డీసీఎం.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accident at Tummalur Gate: ఇటీవలి కాలంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు వాహనదారులకు భద్రతాపరమైన సూచనలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు, ఇంకా పెరిగిపోతున్నాయి. సాధారణంగా కార్లు, బస్సులు, ఇతర భారీ వాహనాలు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే తపనతో వేగంగా వెళ్తుంటాయి. దీంతో క్షణాల్లో ప్రమాదం జరిగిపోతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో అర్థాంతరంగా తనువు చాలించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఇక తుమ్మలూరు గేట్ సమీపంలో షిఫ్ట్ కారు డిసిఎం ఢీకొనగా షిఫ్టులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందిన గటన తీవ్ర కలకలం రేపింది.
Read also:Revanth Reddy: గోడదూకిన రేవంత్ రెడ్డి.. అందరూ షాక్..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ సమీపంలో షిఫ్ట్ కారు డిసిఎం ఢీకొనగా షిఫ్టులు ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. వెల్దండ నుండి హైదరాబాద్ వెళుతున్న షిఫ్ట్ కారు మాక్ ప్రాజెక్ట్ సమీపంలోకి రాగానే డీసీఎం డ్రైవర్ కలకొండపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వ్యాను షిఫ్ట్ కారుకు ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో.. ఈప్రమాదం జరిగింది. వేగంగా డీసీఎం వ్యాను షిఫ్ట కారును కొట్టడంతో షిఫ్ట్ కారులో ప్రయాణించే నలుగురు కూడా అక్కడికక్కడే చనిపోయారు. స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న మహేశ్వరం పోలీసులు. చనిపోయిన వ్యక్తులు రామస్వామి యాదయ్య, కేశవులు, శ్రీను గా గుర్తించారు. వీళ్లంతా పోతేపల్లి గ్రామం వెల్దండ మండలం నాగర్ కర్నూల్ జిల్లా చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. మృతదేమాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Turkey Earthquake: టర్కీ భూకంపంలో 21 వేలకు చేరిన మరణాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!