Accident at Tummalur Gate: షిఫ్ట్ కారును ఢీ కొట్టిన డీసీఎం.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accident at Tummalur Gate: ఇటీవలి కాలంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు వాహనదారులకు భద్రతాపరమైన సూచనలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు, ఇంకా పెరిగిపోతున్నాయి. సాధారణంగా కార్లు, బస్సులు, ఇతర భారీ వాహనాలు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే తపనతో వేగంగా వెళ్తుంటాయి. దీంతో క్షణాల్లో ప్రమాదం జరిగిపోతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో అర్థాంతరంగా తనువు చాలించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఇక తుమ్మలూరు గేట్ సమీపంలో షిఫ్ట్ కారు డిసిఎం ఢీకొనగా షిఫ్టులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందిన గటన తీవ్ర కలకలం రేపింది.
Read also:Revanth Reddy: గోడదూకిన రేవంత్ రెడ్డి.. అందరూ షాక్..
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ సమీపంలో షిఫ్ట్ కారు డిసిఎం ఢీకొనగా షిఫ్టులు ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. వెల్దండ నుండి హైదరాబాద్ వెళుతున్న షిఫ్ట్ కారు మాక్ ప్రాజెక్ట్ సమీపంలోకి రాగానే డీసీఎం డ్రైవర్ కలకొండపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వ్యాను షిఫ్ట్ కారుకు ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో.. ఈప్రమాదం జరిగింది. వేగంగా డీసీఎం వ్యాను షిఫ్ట కారును కొట్టడంతో షిఫ్ట్ కారులో ప్రయాణించే నలుగురు కూడా అక్కడికక్కడే చనిపోయారు. స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న మహేశ్వరం పోలీసులు. చనిపోయిన వ్యక్తులు రామస్వామి యాదయ్య, కేశవులు, శ్రీను గా గుర్తించారు. వీళ్లంతా పోతేపల్లి గ్రామం వెల్దండ మండలం నాగర్ కర్నూల్ జిల్లా చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. మృతదేమాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Turkey Earthquake: టర్కీ భూకంపంలో 21 వేలకు చేరిన మరణాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!