Nizamabad Crime: ఛీ.. ఆ పనులకు అలవాటు పడి 6 ఏళ్ల బాలున్ని చంపిన కన్నతల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad Crime: కుటుంబంలో కలతలు చిలికి చిలికి గాలివానై చివరకు చిల్లపిల్లల ప్రాణాలు బలితీసుకునే విధంగా మారాయి. భార్యా భర్తలు ఒకరి నొకరు అర్థం చేసుకోకపోవడం ఒకటైతే.. ఇద్దరిపై ఒకరిపై మరొకరి నమ్మకం లేకపోవడం మరో కారణం. భర్త, భార్య ఉద్యోగ రీత్యా కుటుంబంతో ఎక్కువ సేపు గడపక పోవడం మరికొన్ని గొడవలకు దారితీస్తున్నాయి. దీంతో చెడుతిరుగుల్లకు అలవాటు పడటం, వేరొకరితో అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. ఈఅలవాటుతో చిన్నపాటి విషయాలు సైతం గొడవగా మారి ఆ గొడవ కాస్త మాట మాట పెరిగి చివరకు ఆకోపం పసికందులపై చూపిస్తున్నారు. కన్న తల్లిదండ్రులనే సంగతి మరిచి వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఓ కసాయి తల్లి నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకుని చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో మక్లూర్ మండలం దాస్నగర్ శివారులో కలకలంరేపింది.
Read also: Karnataka polls: గిరిజన వర్గాలపై ఈసీ దృష్టి.. ‘జాతి పోలింగ్ కేంద్రాలు’ ఏర్పాటు
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
నిజమాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ శివారులో భరత్, లావణ్య నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరి పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం వీరి జీవితం అన్యోన్యంగా సజావుగా సాగిన వీరి కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. దీంతో లావణ్య చెడుతిరుగుల్లకు అలవాటు పడింది. భర్త మందలించిన వినకుండా తను లేనప్పుడు తన పని తాను చేసుకుంటూ పోయింది. తన పనికి పెద్ద కుమారుడు కన్నయ్య అడ్డుగా ఉండటంతో భర్త ఇంట్లో లేని సమయంలో చంపేసింది. ఇది తెలిసిన భర్త ఎందుకు ఇలా చేశావంటూ కోపంతో రగిలిపోయాడు.. చిన్న కొడుకు ఉన్నాడు కదా మారుతుంది అనుకున్నాడు. అందుకే ఇంటి పరువు వీధిన పడుతుందని భావించి ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేక పోయాడు. అయినా భార్య లావణ్యలో ఎలాంటి మార్పు రాలేదు. ముందుకన్నా మరీ ఎక్కవగా చెడు అలవాట్లను మొదలు పెట్టింది. ఇది మంచిది కాదని, ఇంట్లో చిన్నపిల్లవాడు ఉన్నాడని తనను చూసైనా నీ అలవాట్లు మానుకోవాలని భర్త భరత్ హెచ్చరించాడు. దీంతో చిన్న కొడుకు పై లావణ్య కోపం పెంచుకుంది. ఎలాగైనా పెద్దకొడుకు తరహా 6 ఏళ్ల బాలుడు రోహిత్ ను కూడా చంపేయాలని ప్లాన్ వేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ ను గొంతు నులిమి చంపేసింది. భరత్ ఇంటికి వచ్చి చూడగా షాక్ కు గురయ్యాడు. భార్య లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లావణ్యను అదుపులో తీసుకున్నారు. లావణ్య ఇలా చేయడానికి కారణం మానసిక పరిస్థితా? లేక లావణ్యతో ఎవరైనా పిల్లలను చంపేందుకు ప్రోత్సహించారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
Gang War in Old City: రచ్చకు దారితీసి క్రికెట్ ఆట.. బాల్ ఇంట్లోకి వెళ్లిందని గ్యాంగ్ వార్
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!