Devadula Pump House: దేవాదుల పంప్ హౌస్ చోరీ కేసు.. అదుపులో 5 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devadula Pump House: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల పంప్హౌస్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు 5 మందిని అదుపులో తీసుకున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పాప్కాపూర్ క్రాస్ రోడ్ వద్ద పోలీసుల వాహన తనికీలు చేపట్టారు.
రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. దేవాదుల పంపు హౌస్ లో సిబ్బందిని బెదిరించిన కాపర్ వైర్ ఎత్తుకెళ్లిన దుండగులుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, 50 కేజీల కాపర్ వైర్, మొబైల్ ఫోన్స్ ఆరు, ఒక కత్తి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.
Read also: Bengal Governor: బెంగాల్ గవర్నర్ పై మహిళ లైంగిక ఆరోపణలు.. సీసీటీవీ ఫుటేజీ విడుదల
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
గత నాలుగురోజుల కిత్రం (మంగళవారం) దేవాదుల పంప్ హౌస్ లో ఆగంతకులు చొరబడ్డారు. అర్ధరాత్రి ద్విచక్రవాహనాలపై పంప్ హౌస్ వద్దకు వచ్చిన అగంతకులు పంప్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని కత్తులతో బెదిరించారు. అనంతరం పంప్హౌస్లోకి చొరబడి విలువైన రాగి తీగ, ఇతర సామగ్రిని తీసుకెళ్లారు. పంప్ హౌస్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డును కత్తులతో బెదిరించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పంప్ హౌస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలించారు. కన్నాయిగూడెం మండలం దేవాడ పంపాజ్లో జరిగింది. అర్ధరాత్రి ద్విచక్రవాహనాలపై వచ్చిన అగంతకులు పంప్హౌస్ సబ్ స్టేషన్ వద్ద సెక్యూరిటీని కత్తులతో బెదిరించారు.
పాంపౌజ్లోకి చొరబడి విలువైన రాగి తీగ, ఇతర వస్తువులను దోచుకెళ్లారు. అర్ధరాత్రి పంప్ హౌస్ వద్ద నిద్రిస్తున్న సిబ్బందిని ఐదుగురు గుర్తుతెలియని దుండగులు లేపి కర్రలు, కత్తులతో బెదిరించారు. ఇద్దరు దుండగులు బెడ్పై నుంచి సిగరెట్ తీసి కాల్చారు. అనంతరం పంప్హౌస్కు తరలించి అక్కడి నుంచి విలువైన వస్తువులను తీసుకెళ్లారు. ఫిర్యాదు మేరకు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ ముఠా కోసం వేట ప్రారంభించి ఎట్టకేలకు నిందితులను పట్టకుని రిమాండ్ కు తరలించారు.
Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?