Devadula Pump House: దేవాదుల పంప్ హౌస్ చోరీ కేసు.. అదుపులో 5 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devadula Pump House: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల పంప్హౌస్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు 5 మందిని అదుపులో తీసుకున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పాప్కాపూర్ క్రాస్ రోడ్ వద్ద పోలీసుల వాహన తనికీలు చేపట్టారు.
రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. దేవాదుల పంపు హౌస్ లో సిబ్బందిని బెదిరించిన కాపర్ వైర్ ఎత్తుకెళ్లిన దుండగులుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, 50 కేజీల కాపర్ వైర్, మొబైల్ ఫోన్స్ ఆరు, ఒక కత్తి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.
Read also: Bengal Governor: బెంగాల్ గవర్నర్ పై మహిళ లైంగిక ఆరోపణలు.. సీసీటీవీ ఫుటేజీ విడుదల
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
గత నాలుగురోజుల కిత్రం (మంగళవారం) దేవాదుల పంప్ హౌస్ లో ఆగంతకులు చొరబడ్డారు. అర్ధరాత్రి ద్విచక్రవాహనాలపై పంప్ హౌస్ వద్దకు వచ్చిన అగంతకులు పంప్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని కత్తులతో బెదిరించారు. అనంతరం పంప్హౌస్లోకి చొరబడి విలువైన రాగి తీగ, ఇతర సామగ్రిని తీసుకెళ్లారు. పంప్ హౌస్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డును కత్తులతో బెదిరించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పంప్ హౌస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలించారు. కన్నాయిగూడెం మండలం దేవాడ పంపాజ్లో జరిగింది. అర్ధరాత్రి ద్విచక్రవాహనాలపై వచ్చిన అగంతకులు పంప్హౌస్ సబ్ స్టేషన్ వద్ద సెక్యూరిటీని కత్తులతో బెదిరించారు.
పాంపౌజ్లోకి చొరబడి విలువైన రాగి తీగ, ఇతర వస్తువులను దోచుకెళ్లారు. అర్ధరాత్రి పంప్ హౌస్ వద్ద నిద్రిస్తున్న సిబ్బందిని ఐదుగురు గుర్తుతెలియని దుండగులు లేపి కర్రలు, కత్తులతో బెదిరించారు. ఇద్దరు దుండగులు బెడ్పై నుంచి సిగరెట్ తీసి కాల్చారు. అనంతరం పంప్హౌస్కు తరలించి అక్కడి నుంచి విలువైన వస్తువులను తీసుకెళ్లారు. ఫిర్యాదు మేరకు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ ముఠా కోసం వేట ప్రారంభించి ఎట్టకేలకు నిందితులను పట్టకుని రిమాండ్ కు తరలించారు.
Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు
తాజావార్తలు
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..