ప్రపంచ వ్యాప్తంగా గోధుమ సంక్షోభం నెలకొంది. దీంతో దేశీయంగా గోధుమలను అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే ఇండియా మే లో గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని విధించింది. అయితే తాజాగా గోధుమ పిండి ఎగుమతిపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరల కారణంగా ప్రపంచ కొరత వల్ల మే నెలలో జాతీయంగా ఆహార ధాన్యాల నిల్వలు పెంచడానికి గోధుమ ధాన్యాల ఎగుమతులు భారీగా తగ్గించబడ్డాయి. విదేశీ వాణిజ్య నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్( డీజీఎఫ్టీ)…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గోధుమ సంక్షోభం నెలకొంది. గోధుమను ఎక్కువగా పండించే రష్యా, ఉక్రెయిన్ లు యుద్ధంలో ఉండటంతో గోధుమ కొరత ఏర్పడోంది. ప్రపంచంలోనే గొధుమలను ఎక్కువగా పండించే రెండో దేశంగా భారత్ ఉంది. అయితే భారత్ కూడా తన దేశ అవసరాల నిమిత్తం ఇటీవల గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దీనిపై ఈయూ దేశాలు తీవ్ర అభ్యంతరం కూడా తెలిపాయి. భారత దేశంలో ఆహార భద్రత కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే క్రెడిట్…