Home
Whats Today
Whats Today News
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్.. రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా మ్యాచ్ * నేడు బెంగాల్లో కొలువుదీరనున్న బీజేపీ సర్కార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న సువేందు అధికారి.. ఇవాళ ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణస్వీకార కార్యక్రమం * కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సీఎం అభ్యర్థిపై నేడు నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ అధిష్టానం * అమరావతి: ఇవాళ కోల్కతా పర్యటనకు సీఎం చంద్రబాబు.. పశ్చిమ… -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
నేడు కొడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. 430 పడకల ఆస్పత్రి నిర్మాణం, దౌల్తాబాద్ ఆలయం కోస్గి వేణుగోపాలస్వామి ఆలయ పనులకు శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభకు హాజరుకానున్న సీఎం రేవంత్. నేడు తుమ్మిడి హెట్టి కి ఇద్దరు మంత్రులు, ప్రాజెక్టు,కాల్వలను పరిశీలించనున్న మంత్రులు జూపల్లి,వివేక్. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు జూపల్లి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL: ఇవాళ బెంగళూరు వర్సెస్ గుజరాత్.. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ * అమరావతి: ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ.. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం.. 60 వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ అంశాలకు ఆమోదం. అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1208.41 కోట్లు వ్యయం చేసేందుకు అమోదం తెలపనున్న కేబినెట్. * అమరావతి: ఇవాళ ఏపీలో టెన్త్ ఫలితాలు.. ఉదయం… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఇవాళ బెంగాల్లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. 142 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్.. ఓటు వేయనున్న 3.21 కోట్ల మంది ఓటర్లు.. బరిలో 1,448 మంది అభ్యర్థులు * అమరావతి: ఇవాళ టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: నేడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్… రాత్రి 7.30 గంటలకు చండీగఢ్ వేదికగా మ్యాచ్ * నేడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన.. ఉదయం 9.30కి డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్ నిర్మాణం * హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్టి షెడ్యూల్.. ఉదయం 11.30 గంటలకు నీటిపారుదల శాఖపై సమీక్ష .. సాయంత్రం 4 గంటలకు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* నేడు సౌతాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య ఐదో టీ20.. సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న సౌతాఫ్రికా.. * ఐపీఎల్: నేడు ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం.. * బెంగాల్లో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి ఉదయం రెండో విడత పోలింగ్.. మే 4న ఫలితాలు.. * నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. 25 ఏళ్లు… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఇవాళ IPLలో రెండు మ్యాచ్లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వేదికగా పంజాబ్-ఢిల్లీ మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు జైపూర్ వేదికగా హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్ * అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు.. విజయవాడలో నోవాటేల్ కు సీఎం చంద్రబాబు. 11.45 కు లోక్ భవన్ కు సీఎం చంద్రబాబు.. హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు .. మధ్యాహ్నం 1 గంటకి ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు…. * అమరావతి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరుతో ఢిల్లీ ఢీ.. రాత్రి 7.30కి హైదరాబాద్తో చెన్నై మ్యాచ్ * ఢిల్లీ: ఇవాళ ఉ.11.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. * తూర్పుగోదావరి జిల్లా: నేడు నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన.. మలకోడు సరస్సు వద్ద నీటిమొక్కల (వాటర్ హైసింత్) నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన.. శాస్త్రవేత్తలు, ప్రజలతో పరస్పరం చర్చలు..… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL: ఇవాళ గుజరాత్ వర్సెస్ కోల్కతా.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు గుజరాత్-కోల్కతా మ్యాచ్ * ఢిల్లీ: ఇవాళ రెండో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఇవాళ లోక్సభలో మూడు బిల్లులపై చర్చ.. మహిళా బిల్లుపై లోక్సభలో నేడే ఓటింగ్.. ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి.. మోడీ సర్కార్ ఎలా గట్టెక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ * రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు.. ఇవాళ సాయంత్రం స్పష్టంకానున్న బిల్లుల భవితవ్యం.. మధ్యాహ్నం 3… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL: నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో.. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ.. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్న నేతలు.. మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ.. కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో ఇవాళ్టి ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యత.. * బీహార్…
తాజావార్తలు
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!