What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్న మోడీ.. లింక్ వెస్ట్ పాలసీ, ఆఫ్రికా ఇనిషియేటివ్లో భాగంగా మోడీ పర్యటన.. ఆ ఆదేశాలతో వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్న భారత్
* ఢిల్లీ: పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్యాస్ ఛాంబర్ లా మారిన ఢిల్లీ.. దేశ రాజధానిలో 400 ల పాయింట్లు దాటిన AQI.. కొన్ని హాట్ స్పాట్ ల్లో 500 పాయింట్ల వరకు నమోదవుతున్న AQI.. ఢిల్లీ ఎన్సీఆర్ లో తగ్గిన విజిబిలిటీ.. కాలుష్యం పెరిగిపోవడంతో గ్రాఫ్ 4 చర్యలు అమలు
Also Read
* నేడు ఢిల్లీకి చేరుకోనున్న బీజేపీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్.. ఉదయం 10 గంటలకు బీహార్ నుంచి న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న నితిన్ నబీన్.. ఢిల్లీ సీఎం రేఖా గుప్త ఆధ్వర్యంలో ఘన స్వాగత ఏర్పాట్లు.. ఉదయం 11 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్న నితిన్
* తెలంగాణలో నేటితో ముగియనున్న మూడో విడత గ్రామపంచాయితీ ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
* కాకినాడ: నేడు అన్నవరం సత్య దేవుని మెట్లోత్సవం.. కొండ దిగువన తొలి పావంచలా దగ్గర స్వామి, అమ్మ వారికి పూజలు అనంతరం ఉత్సవం.. ఉదయం ఆలయంలో గ్రామ సేవ
* ఇవాళ ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు.. జిల్లా కేంద్రాల నుండి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్న కోటి సంతకాల ప్రతులు.. అక్టోబర్ 10 న ప్రారంభమైన రచ్చబండ – కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. 18న గవర్నర్ని కలిసి ప్రజల నిర్ణయాన్ని తెలపనున్న వైఎస్ జగన్.. కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న జగన్.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపేయాలని కోరనున్న వైఎస్ జగన్
* తిరుమల: రేపు టీటీడీ పాలకమండలి సమావేశం
* ఇవాళ హైదరాబాద్ నుంచి అమరావతికి రానున్న సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం సచివాలయానికి. సీఎం చంద్రబాబు. పలు ముఖ్య శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
* ప్రకాశం : ఇవాళ ఒంగోలుకు రానున్న అటల్-మోడీ సుపరిపాలన బస్సు యాత్ర.. భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్య కుమార్ యాదవ్, హాజరుకానున్న బీజేపీ నేతలు..
* అమరావతి: ఇవాళ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న మంత్రి లోకేష్ .. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం.. అశ్వని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ను కలవనున్న లోకేష్.. ఏపీకి సంబంధించి వివిధ అంశాలపై చర్చ.. అమరావతి చట్టబద్ధతకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం..
* అనకాపల్లి జిల్లా: నేడు జిల్లాలో ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన.. మంత్రి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జిల్లా అభివృద్ది సమీక్ష సమావేశం….
* విశాఖ: నేడు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట కార్మిక సంఘాల ధర్నా… ఉత్పత్తి ఆధారిత వేతన విధానం రద్దు., సిఎండి ఏకపక్ష నిర్ణయాలపై సీబీఐ విచారణ ప్రధాన డిమాండ్లతో నిరసన
* విశాఖ: నేడు జీవీఎంసీ నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్న వైసీపీ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను
అమరావతికి పంపుతున్న నాయకత్వం….
* తూర్పు గోదావరి జిల్లా: రేపటి నుండి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో సంసద్ క్రీడా మహోత్సవ్ 2025.. రేపటి నుంచి 21 వరకు పోటీలు నిర్వహణ.. 21 న మారథాన్ నిర్వహణ.. 22 న ముగింపు వేడుకలు
* తిరుపతి: నేటి నుంచి నగరంలో నో హెల్మెట్.. నో హెల్మెట్… హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!