Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today On 20th December 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :December 20, 2025 , 7:20 am
By Sudhakar Ravula
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

* ఇవాళ టీ-20 వరల్డ్‌ కప్‌కు భారత జట్టు ప్రకటన.. మధ్యాహ్నం ఒంటి గంటకు టీ-20 వరల్డ్‌ కప్‌కు టీమ్‌ను ప్రకటించనున్న బీసీసీఐ

* నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన.. కశింకోట మండలం తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. అనకాపల్లిలో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు

Also Read

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
  • Mamata Banerjee: "నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు".. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
Add as a preferred
source on google

* తూ.గో.: నేడు నిడదవోలులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. రూ.1,400 కోట్లతో చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్న పవన్‌

* ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయం మార్పు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్ కు సిట్ కార్యాలయం మార్పు.. నేటి నుంచి సీసీఎస్ లోనే సిట్ కార్యకలాపాలు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు..

* హైదరాబాద్: నేడు సికింద్రాబాద్ నియోజకవర్గం, జీరా, గుండా ఈశ్వరయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. మౌలాలి RPF ట్రైనింగ్ సెంటర్ లో జరిగే (26th All india Police band competition -2025) బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు

* నేడు సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన BRS సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు

* ఉమ్మడి మెదక్ జిల్లాని వణికిస్తున్న చలి.. గడిచిన 24 గంటల్లో కోహిర్ లో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు

* అమరావతి: నేడు మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్. టీడీపీ జిల్లా అధ్యక్షులు కమిటిలు ప్రకటించే అవకాశం…. త్వరలో రాష్ట్ర కమిటీల ఎంపిక పై కసరత్తు

* అనంతపురం : రాప్తాడు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్ లో నేడు జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన

* పల్నాడు జిల్లా: నేడు‌ పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రానున్న విగ్రహాలు, పూజారులు. శ్రీనివాస కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు.

* తిరుమల: 8 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,729 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,162 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు

* కాకినాడ: నేటి నుంచి పిఠాపురంలో రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి ఉమెన్ బాక్సింగ్ పోటీలు.. 26 జిల్లాల నుంచి పాల్గొనున్న 150 మంది మహిళా బాక్సర్లు.. ఈ పోటీలలో ప్రతిభ చూపిన వారికి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్న ఏపీ బాక్సింగ్ అసోసియేషన్

* నంద్యాల: బనగానపల్లె లో నేడు ఎంపీడీవో కార్యాలయం నుండి ప్రారంభిచనున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీలో పాల్గొననున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cinema
  • india
  • international
  • national

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions