What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఇవాళ టీ-20 వరల్డ్ కప్కు భారత జట్టు ప్రకటన.. మధ్యాహ్నం ఒంటి గంటకు టీ-20 వరల్డ్ కప్కు టీమ్ను ప్రకటించనున్న బీసీసీఐ
* నేడు అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన.. కశింకోట మండలం తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. అనకాపల్లిలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
* తూ.గో.: నేడు నిడదవోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. రూ.1,400 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న పవన్
* ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయం మార్పు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్ కు సిట్ కార్యాలయం మార్పు.. నేటి నుంచి సీసీఎస్ లోనే సిట్ కార్యకలాపాలు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు..
* హైదరాబాద్: నేడు సికింద్రాబాద్ నియోజకవర్గం, జీరా, గుండా ఈశ్వరయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మౌలాలి RPF ట్రైనింగ్ సెంటర్ లో జరిగే (26th All india Police band competition -2025) బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు
* నేడు సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన BRS సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న హరీష్ రావు
* ఉమ్మడి మెదక్ జిల్లాని వణికిస్తున్న చలి.. గడిచిన 24 గంటల్లో కోహిర్ లో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
* అమరావతి: నేడు మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్. టీడీపీ జిల్లా అధ్యక్షులు కమిటిలు ప్రకటించే అవకాశం…. త్వరలో రాష్ట్ర కమిటీల ఎంపిక పై కసరత్తు
* అనంతపురం : రాప్తాడు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్ లో నేడు జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన
* పల్నాడు జిల్లా: నేడు పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రానున్న విగ్రహాలు, పూజారులు. శ్రీనివాస కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు.
* తిరుమల: 8 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,729 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,162 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు
* కాకినాడ: నేటి నుంచి పిఠాపురంలో రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి ఉమెన్ బాక్సింగ్ పోటీలు.. 26 జిల్లాల నుంచి పాల్గొనున్న 150 మంది మహిళా బాక్సర్లు.. ఈ పోటీలలో ప్రతిభ చూపిన వారికి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్న ఏపీ బాక్సింగ్ అసోసియేషన్
* నంద్యాల: బనగానపల్లె లో నేడు ఎంపీడీవో కార్యాలయం నుండి ప్రారంభిచనున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీలో పాల్గొననున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?