* నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే.. ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. మరో క్లీన్ స్వీప్పై టీమిండియా కన్ను * అమరావతి: జీవో నంబర్ 1 పై నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ.. అదనపు పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు.. అన్ని పిటిషన్లను నేడు విచారించనున్న ధర్మాసనం * జగిత్యాల జిల్లా: నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ధర్మపురి నుండి…