మరో రెండు గంటల్లో ఆ జంటకు పెళ్లి.. పెళ్లి పనుల్లో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. కొత్త జీవితాన్ని ఉహించుకొని వధువు ఎన్నో కలలు కట్టుంది. అంతలోనే వరుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకేముంది ఆ షాక్ నుంచి తేరుకోనేలోపు ఇరు కుటుంబాలకు చెప్పకుండా వరుడు జంప్ అయిపోయాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వరుడు పెళ్లి మండపం నుంచి పారిపోయిన ఘటన అనంతపురంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువతితో…
ఈ మధ్యకాలంలో పెళ్లైన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు. జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కాపురం అన్నతరువాత కలహాలు కామనే. అంతమాత్రం చేత విడిపోతే ఎలా అని పెద్దలు సర్థిచెప్పినా పెద్దలాభం ఉండటం లేదు. కొత్తగా పెళ్లైన వారు కొన్ని రకాల సూత్రాలను పాటిస్తే వారి లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ సూత్రాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. Read: అక్కడ కార్తీక మాసంలోనే మొదలైన కోడి పందేలు.. 32…
రాజస్థాన్లోని జోథ్పూర్కు చెందిన మొహమ్మద్ హారీష్ అనే యువకుడికి 11 ఏళ్ల క్రితం పాక్ కు చెందిన ఉస్రా ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాజస్థాన్లోని ఓ పెద్ద కంపెనీలో హారిష్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. దేశాలు వేరు కావడంతో ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఒకసారి పాక్ వెళ్లి ఉస్రా తల్లిదండ్రులను కలిసి ఒప్పించాడు. వివాహానికి వారి బంధువులు కూడా ఒప్పుకున్నారు. ఇక పెళ్లి బాజాలు మోగుతాయి అనుకున్న సమయంలో…
దేశం ఏదైనా కావొచ్చు… వేడుకల్లో బంగారం తప్పనిసరి. వారి సంప్రదాయాల ప్రకారం బంగారాన్ని ఆభరణాలుగా మలచుకొని ధరిస్తుంటారు. పొరుగుదేశం చైనాలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లకు పెద్దమొత్తంలో బంగారం వినియోగిస్తుంటారు. అయితే, ఇటీవలే హుబే ప్రావిన్స్కు చెందిన ఓ వధువుకు వివాహం జరిగింది. పెళ్లికూతురికి మంటపంలో వరుడు ఏకంగా 60 కిలోల బంగారాన్ని బహుకరించాడు. 60 కిలోల బరువైన ఆభరణాలకు వధువు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేశంలో 10…
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతిగా మిగిలిపోతుంది. పెళ్లి తంతు జరిగే సమయంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొన్ని సరదాగా ఉంటే మరికొన్ని జీవితంలో తెలుసుకోవాల్సిన అంశాలుగా ఉంటాయి. అయితే, కొన్నిసార్లు తెలియకుండా వివాహం జరిగే సమయంతో తప్పులు చేస్తుంటారు. ఇలానే పెళ్లి కొడుకు పెళ్లిపీటలపై ఉండగానే తప్పుచేశాడు. అంతే, ఆ వధువుకు ఎక్కడాలేని కోపం వచ్చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి వేడుకను చూస్తున్నవ్యక్తులు ఏమీ మాట్లడలేదు. ఇంతకీ ఆ…
తానను ప్రేమించి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దింతో పీటలపై వివాహం నిలిచింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం చౌటపాలెంకు చెందిన రవీంద్రబాబు పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు అంతేకాదు మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుంది అనగా పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాహని అడ్డుకున్నారు. పెళ్ళి బట్టలతో స్టేషన్ కు తరలించారు. దర్శి మండలం చౌటపాలెంకుచెందిన ఓ యువతిని గతంలో ప్రేమించి,…
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ఫిల్మ్ రైటర్, కథా రచయిత తోట ప్రసాద్ పలు దిన, సినిమా వార పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తోట ప్రసాద్ తన భార్య గీత, రెండవ కుమార్తె మనోజ్ఞ సహకారంతో కరోనా బాధితులకు దాదాపు రెండు నెలల పాటు ఉచితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. ఆయనలోని మానవీయ కోణాన్ని గుర్తించి సినీ ప్రముఖులు అభినందించారు. ఆగస్ట్ 14న తోట ప్రసాద్ కుమార్తె మనోజ్ఞ వివాహం సాయికృష్ణతో…
ప్రేమించిన వారంతా పెళ్లి చేసుకుంటారనే గ్యారెంటీ లేదు. అలాగని చేసుకోరని చెప్పలేము. కొన్ని కారణాల వలన విడిపోవచ్చు… తిరిగి కలుసుకోవచ్చు. ఎప్పుడో 2016లో యునితా రురీ అనే యువతిని అక్బర్ కొరిక్ అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఏమయిందో తెలియదు. ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. అయితే, అక్బర్ కొరిక్ కు ఇండోనేషియాలోని లాంబాక్ తెంగాకు చెందిన నూర్ ఖుస్నాల్ తో వివాహం నిశ్చయమైంది. ఈ…
కరోనా మహమ్మారి జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఎప్పుడూ ఆఫీసులు వదలని వ్యక్తులు పాపాం ఇంటినుంచే పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. మహమ్మారి దెబ్బకు భయపడి అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు పూర్తిస్తాయిలో ఇంటినుంచి పనిచేసే అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక ఇంటినుంచే పనిచేస్తుండటంతో ఇంతకు ముందులాగా స్వేచ్చ దొరకడంలేదు. గతంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు దొరికేవి. కానీ, ఇప్పుడు సాధ్యం కావడం…
కరోనా మహమ్మారి వర్కింగ్ స్టైల్నే మార్చేసింది… ఆఫీసుకు వెళ్లే పనిచేయాలనే నిబంధనకు మంగళం పాడేసి.. ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే చేసింది.. ఇక పిల్లలు స్కూల్కు వెళ్లే అవకాశమే లేకుంటా చేసి.. ఆన్లైన్లో ఆపసోపాలు పడేలా చేసింది. మరోవైపు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా.. పెళ్లి, పేరంటాలు ఉన్నా.. వర్క్ ఫ్రమ్ హోం తప్పనిసరి.. అయితే, తాజాగా ఓ పెళ్లి కుమారుడు.. అది కూడా పెళ్లి మండపంలో ల్యాప్టాప్తో దర్శనమిచ్చి ఔరా! అనిపించాడు… దీంతో.. ఆ విడియో…