గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింగంపల్లి నుండి గచ్చి బౌలి వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. వర్షపు నీరును అంచనా వేయకుండా కారు డ్రైవర్ ఈ దారి గుండా వర్షపు నీరులోకి వెళ్లడంతో బ్రిడ్జి కింద వర్షపు నీరులో కారు చిక్కుకు పోయింది.
Landslide: మహారాష్ట్రలోని రాయగఢ్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అర్థరాత్రి జరిగిన ఈ పెను ప్రమాదంలో 30కి పైగా కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయని భయాందోళన చెందుతున్నారు.
ఈ నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.23 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడం తో పాటు వేడి మరింత పెరగడం వల్ల, 2023 అత్యంత వేడి సంవత్సరంగా మారవచ్చు. వుడ్వెల్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. ఈ రికార్డు 20 శతాబ్దం మధ్యకాలానికి సంబంధించినది. వాతావరణ మార్పుల ప్రభావం ఇంకా పూర్తిగా అర్థం కాలేదని కొన్ని పరిశోదనలు చేసిన అనంతరం అధ్యయనాల్లో పేర్కొన్నారు.. యూరోపియన్ యూనియన్ యొక్క కోపర్నికస్ క్లైమేట్ చేంజ్…
Weather Update: నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటున 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తులో తుఫాను కొనసాగింది. అది మరింత ఎత్తుకు వెళ్లడంతో నైరుతి దిశగా వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.