Home
Water Bottle
Water Bottle News
-
water bottle: 750 ఎంఎల్ వాటర్ బాటిల్ ధర 50 లక్షలు.. ఎందుకంత ఖరీదు?
interesting news: మనిషికి మంచినీళ్ల విలువ కూడా ఇవ్వట్లేదు అని ఒక సామెత ఉంది. అంటే మంచినీళ్లు మనకి ఉచితంగా దొరుకుతాయి. అలా దొరికే వాటికి పెద్ద విలువ ఇవ్వరు. అందుకే ఎవరైనా విలువ ఇవ్వని సందర్భాలలో ఈ సామెతని ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఉచితంగా దొరికే నీళ్ళని వదిలేసి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని మినరల్ వాటర్ మోజులో పడ్డాం మనం. అయితే సాధారణంగా వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు ఉంటుంది. ఇక… -
Bottle of Water: నీటి బాటిల్కు రూ. 50 లక్షలు.. ప్రపంచంలోనే ఖరీదైన వాటర్!
వేసవిలో నీటిని అధికంగా తీసుకుని వేడి తాపం నుంచి సేద తీరుతాం. వేసవి కాలంలో నీటికి డిమాండ్ ఉంటుంది. ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టగానే భరించలేని వేడి, దాహం వల్ల మనలో చాలా మంది బాటిల్ వాటర్ పై ఆధారపడుతుంటారు. రూ.10 బాటిల్ వాటర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. -
Water Expiry Date : నీటికి ఎక్స్ పైయిరీ డేట్ ఉంటుందా?
Water Expiry Date : దైనందిన జీవితంలో నీటికి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పనక్కర్లేదు. అందుకే పంచభూతాల్లో నీటికి ప్రాధాన్యం కల్పించారు. ఇప్పటి వరకు నీటి గురించి చాలా వార్తలు వింటూనే ఉన్నాం.. -
kejriwal: గుజరాత్లో కేజ్రీవాల్ పర్యటన.. వాటర్ బాటిల్తో వ్యక్తి దాడి
kejriwal: రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మూడో రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
Vijayawada: నిర్లక్ష్యానికి పరాకాష్ట.. వాటర్ బాటిల్ అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన వ్యాపారి
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న చైతన్య అనే విద్యార్థి తనకు దాహం వేయడంతో ఎనికేపాడులో ఓ దుకాణం వద్ద వాటర్ బాటిల్ అడిగాడు. అయితే వ్యాపారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వాటర్ బాటిల్ బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. అప్పటికే దాహం వేస్తుండటంతో చైతన్య చూసుకోకుండా వాటర్ అనుకుని యాసిడ్ను గడగడా తాగేశాడు. చైతన్య శరీరంలోకి యాసిడ్ వెళ్లడంతో వెంటనే అతడు మంటతో అల్లాడిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి… -
కాబూల్ ఎయిర్పోర్టులో దారణ పరిస్థితులు… లీటర్ వాటర్ బాటిల్ ఎంతో తెలుసా?
కాబూల్ ఎయిర్పోర్టులో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఒకవైపు వేగంగా ప్రజలను వివిధ దేశాలకు తరలిస్తున్నారు. మరోవైపు గడువు సమయం సమీపిస్తుండడంతో ప్రజల్లో తెలియని భయాందోళనలు నెలకొన్నాయి. వారం రోజులుగా వేల సంఖ్యలో ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. అన్నపానీయాలు లేకపోయినా ఏదోలా బయటపడితే చాలు అనుకుంటున్నారు. బయట పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఎయిర్పోర్టు లోపల నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర ఏకంగా మూడు వేల రూపాయలకు అమ్ముతున్నారు.…
తాజావార్తలు
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..