interesting news: మనిషికి మంచినీళ్ల విలువ కూడా ఇవ్వట్లేదు అని ఒక సామెత ఉంది. అంటే మంచినీళ్లు మనకి ఉచితంగా దొరుకుతాయి. అలా దొరికే వాటికి పెద్ద విలువ ఇవ్వరు. అందుకే ఎవరైనా విలువ ఇవ్వని సందర్భాలలో ఈ సామెతని ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఉచితంగా దొరికే నీళ్ళని వదిలేసి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని మినరల్ వాటర్ మోజులో పడ్డాం మనం. అయితే సాధారణంగా వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు ఉంటుంది. ఇక…
వేసవిలో నీటిని అధికంగా తీసుకుని వేడి తాపం నుంచి సేద తీరుతాం. వేసవి కాలంలో నీటికి డిమాండ్ ఉంటుంది. ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టగానే భరించలేని వేడి, దాహం వల్ల మనలో చాలా మంది బాటిల్ వాటర్ పై ఆధారపడుతుంటారు. రూ.10 బాటిల్ వాటర్ మార్కెట్లో అందుబాటులో ఉంది.
Water Expiry Date : దైనందిన జీవితంలో నీటికి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పనక్కర్లేదు. అందుకే పంచభూతాల్లో నీటికి ప్రాధాన్యం కల్పించారు. ఇప్పటి వరకు నీటి గురించి చాలా వార్తలు వింటూనే ఉన్నాం..
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న చైతన్య అనే విద్యార్థి తనకు దాహం వేయడంతో ఎనికేపాడులో ఓ దుకాణం వద్ద వాటర్ బాటిల్ అడిగాడు. అయితే వ్యాపారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వాటర్ బాటిల్ బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. అప్పటికే దాహం వేస్తుండటంతో చైతన్య చూసుకోకుండా వాటర్ అనుకుని యాసిడ్ను గడగడా తాగేశాడు. చైతన్య శరీరంలోకి యాసిడ్ వెళ్లడంతో వెంటనే అతడు మంటతో అల్లాడిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి…