ఎవరైనా దొంగతనం చేసినా, దోచుకున్నా, హత్య చేసినా చట్టం అతనికి కఠిన శిక్ష విధిస్తుంది. అయితే కొందరిని కౌగిలించుకున్నందుకు ఎవరైనా శిక్షించగలరా? ఇటీవల నార్త్ ఆఫ్రికా దేశంలోని అల్జీరియన్ చెందిన ఓ వ్లాగర్కు అలాంటి ఘటన చోటుచేసుకుంది.
పాకిస్థాన్ కు చెందిన వ్లాగర్ అబ్రార్ హసన్ తన బైక్లో ఇండియా మొత్తాన్ని చుట్టివచ్చాడు. తన టూర్ 30 రోజుల్లో 7,000 కి.మీ కలియతిరిగాడు. రెండు దేశాల మధ్య శత్రు సంబంధాలు ఉన్నప్పటికీ, ఇండియాలో తనను అపారమైన ఆప్యాయతతో స్వీకరించినట్లు హసన్ తెలిపాడు. తన బైక్ పై ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ముంబై, కేరళ మరియు మరిన్ని నగరాల్లో తిరిగినట్టు తెలిపాడు.