కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక ఆర్టిస్ట్ కి లేదా హీరోకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసింది అంటే అతను ఎంత పెద్ద స్టార్ అయినా కెరీర్ కష్టాల్లో పడినట్లే. స్టార్ కమెడియన్ గా చలామణీ అవుతున్న సమయంలోనే వడివేలుకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసారు, దీంతో దాదాపు పదేళ్ల పాటు సినిమా అవకాశాలే లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి కోలీవుడ్ లో నెలకొంది. తమిళ స్టార్స్ సిలంబరసన్ శింబు, విశాల్, ఎస్జె సూర్య, యోగి…
శ్రీలీల కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా అయితే కాదు.ఇప్పటికే తెలుగు లో రవితేజ తో చేసిన ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి తెలుగు లో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి…ముఖ్యం గా తెలుగు లో టాప్ హీరో అయిన మహేష్ బాబు తో సినిమా చేస్తూ ఇండస్ట్రీ లో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది…ఇక శ్రీలీల ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు…
Vishal: కోలీవుడ్ హీరో విశాల్ ఇటీవలే లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం విశాల్.. మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం లాఠీ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ్ తో పాటు అన్ని భాషల్లో డిసెంబర్ 22 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు వినోత్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
Laththi Movie: విశాల్ ఒకప్పుడు మాస్ హీరో. తన సినిమాలకు రన్ సంగతి ఎలా ఉన్నా కనీసం ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే ఇటీవల కాలంలో విశాల్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బాల్చీలు తన్నేస్తుండటంతో బిజినెస్ సంగతి అటుంచి కనీసం ఓపెనింగ్స్ కూడా రావటం లేదు. ఈ నేపథ్యంలో విశాల్ నటించిన ‘లాఠీ’ సినిమా ఈ నెల 22న విడుకాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుకానుంది. తెలుగులో విశాల్కు మార్కెట్ లేని కారణంగా తమిళ నిర్మాతలే…
తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్న నటుడు విశాల్.. ఇక, అతడు తెలుగువాడే కాబట్టి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నాడనే ప్రచారం సాగుతూ వస్తుంది.. అంతేకాదు.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడనే గుసగుసలు కూడా వినిపించాయి.. అసలు, కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైసీపీ సర్కార్.. సీఎం వైఎస్ జగన్ కూడా కుప్పంలో పర్యటించారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా…
Laatti Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, సునైనా జంటగా వినోత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాఠీ. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ మరియు నంద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Vishal: లోకేష్ కనగరాజ్.. హీరోలను విలన్లను చేయగలడు.. విలన్స్ ను హీరోలుగా మార్చగలడు. తీసినవి మూడే మూడు సినిమాలు కానీ, పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయాడు. ఇక ప్రస్తుతం తనకు మొదటి హిట్ ను అందించిన విజయ్ తో కలిసి లోకేష్ దళపతి 67 చేస్తున్నాడు.
గత కొన్నాళ్లుగా నటి అభినయతో విశాల్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లాఠీ టీజర్ రిలీజ్ ఈవెంట్లో అభినయ పాల్గొన్నది. ఈ వేడుకకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. టీజర్ రిలీజ్ ఈవెంట్లో అభినయతో పెళ్లి వార్తలపై విశాల్ క్లారిటీ ఇచ్చాడు.