చాలా కాలంగా నటుడు విశాల్ పెళ్లి గురించి అనేక వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఎవరిని వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై స్పష్టత వచ్చింది. ఆయన సాయి ధన్సిక అనే నటిని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి, విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ వంటి నటీమణులత
స్టార్ హీరో విశాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వాడైన ఆయన కోలీవుడ్ లోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ‘చెల్లమే’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్కు ‘సందైకోడి’ మూవీ మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో కోలీవుడ్లో స్టార్ హీరోగా
కోలీవుడ్ నటుడు విశాల్ అస్వస్థత గురైనా సంగతి తెలిసిందే. తమిళనాడు విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి విశాల్ విశిష్ట అతిథిగా హాజరయ్యాడు. అయితే వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు విశాల్. వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో కోలుకున్నాడు విశాల్. అనంతరం విశాల్ ను ఆసుపత్రికి తరలించి చిక�
Abhinaya : టాలీవుడ్ నటి అభినయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. చాలా రోజుల కిందటే ఆమె పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. కానీ ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు. కానీ తాజాగా తనకు కాబోయే వరుడిని పరిచయం చేసింది. అతని పేరు సన్నీవర్మ అని తెలిపింది. అంతే కా
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్, హారీష్ జైరాజ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని కోలీవుడ్లో గట్టి బజ్ నడుస్తోంది. గతంలో గౌతమ్ సినిమాలకు వర్క్ చేశాడు హరీష్. గౌతమ్ పస్ట్ మూవీ మిన్నాలే (చెలి) దగ్గర నుండి వరుస ప్రాజెక్టులకు మ్యూజిక్ అందించి సినిమా సక్సెస్లో భాగమయ్యాడు హరీష్ జైరాజ్. క�
ఎంత ట్యాలెంట్ ఉన్నప్పటికి.. కొంత మంది నటినటులు గుర్తింపు కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నటి అభినయ మాత్రం అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. పుట్టుకతోనే ఆమె మూగ, చెవుడు. అయినప్పటికీ.. నటి కావాలన్న తన కోరికను ధృడ సంకల్పముతో నెరవేర్చుకుంది. తండ్రి కూడా నటుడే అవడం ఆమెకు కొంతమేర కలిసొచ్చింది. త�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కించారు. ఇందులో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించగా �
విశాల్ హీరోగా వరలక్ష్మి, అంజలి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మద గజ రాజా. కామెడీ సినిమాలతో పాటు హారర్ సినిమాలు బాగా చేస్తాడనే పేరు ఉన్న దర్శకుడు సి సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం రూపొందింది. అయితే అనేక కారణాలతో ఈ సినిమా అప్పుడు విడుదలకు నోచుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమాని సంక్రా�
హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మద గజ రాజా. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్ లో విడుదలై ఈ చిత్రం బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని , 50 కోట్లకు పైగా వసూలు చేసి, సంక్రాంతి కి విడుదలైన తమిళ సినిమాలన్నిటిలో నంబర్ వన్ చిత్రంగా రికార్డ్ సృష్ట�
మదగజరాజా ఊహించని విజయంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాడు కోలీవుడ్ యాక్టర్ విశాల్. 12 ఏళ్ల పాటు ల్యాబ్లో మగ్గి మగ్గి ఎట్టకేలకు ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేసింది. అస్సలు ఎక్స్ పర్ట్ చేయని రిజల్ట్ చూసి టీం కూడా సంభ్రమాశర్చంలో మునిగిపోయింది. కోలీవుడ్ స్టార్ విశాల్ మదగజరాజా హిట్టును బాగా ఎంజాయ్ చ