టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కృతి శెట్టి ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సినిమా లో తనదైన పెర్పామెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది.అందం, అభినయంతో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉప్పెన సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తరువాత బంగార్రాజు, శ్యాంసింగరాయ్ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్…
మన దేశంలో ఎంతోమంది సంపన్నులు ఉన్నారు.. వారంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు.. లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు.. అందులో కొన్ని కార్లు చాలా ప్రత్యేకమైనవి కూడా ఉంటాయి.. మన దేశంలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి ప్రముఖులు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.. ఆ తర్వాత సినీ హీరో, హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తారు.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ అందరికన్నా ముందు అత్యంత ఖరీదైన…
రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందించింది.. సినీ, రాజకీయా రంగాలతో పాటుగా అనేక రంగాల్లో తమ ఎనలేని సేవలను అందించిన ప్రముఖులు ఎందరో ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు.. అందులో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ రాజకీయ వేత్త మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు.. మెగాస్టార్ చిరంజీవికి…
బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్..ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. సినిమాలతో కంటే… తన మంచి మనస్సుతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను దేశ ప్రజల మన్ననలను పొందాడు.. ఇప్పటికి ఆయన సేవలు చేస్తూనే ఉన్నాడు.. ఇకపోతే ఈ మధ్య సెలెబ్రేటీల డీఫెక్ వీడియోలు ఎక్కువ అవుతున్నాయి.. రష్మిక మందన్న, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లను కొందరు డీప్…
Atal Setu : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 12న అటల్ బిహారీ వాజ్పేయి సెవ్రీ-నవ శేవ అటల్ వంతెనను ప్రారంభించారు. నవీ ముంబైలో ఉన్న ఇది భారతదేశంలోని పొడవైన సముద్ర వంతెన.
రైళ్లో అన్ని రకాల తినుబండారాలతో టీ, కాఫీలు కూడా వస్తుంటాయి.. రైళ్లో ఒక పెద్ద క్యాంటీన్ ఉంటుంది.. ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఏదోకటి వస్తూనే ఉంటాయి.. వాటిని తీసుకురావడం లేదా తయారీ విధానం పై ఎప్పుడూ ఏదోకటి కంప్లైంట్ వస్తూనే ఉంటుంది.. అయితే చాలా మందికి రైళ్లో వచ్చే నచ్చదు.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. అది రుచిగా ఉండదు.. వేడి నీళ్లు లాగా ఉంటుంది.. అందుకే టీ తాగాలంటే పెద్ద సాహసమే చెయ్యాలి.. తాజాగా…
కరీంనగర్లో కోడిపుంజు వేలం కథ ఆసక్తికరంగా మారింది. గత 4 రోజుల క్రితం ఓ ప్రయాణికుడు వరంగల్ నుండి వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో కోడి పుంజును మరిచిపోయాడు. అయితే దానిని.. కరీంనగర్ బస్టాండ్ కు రాగానే బస్సు డ్రైవర్ గుర్తించి సంచిలో ఉన్న కోడిపుంజును కంట్రోల్ కు అప్పగించాడు. అప్పటినుంచి ఆ పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు అధికారులు తాడుతో కట్టి సంరక్షిస్తున్నారు.
Balakrishna Photo with Disabled fan goes Viral in Social Media: నందమూరి వారసుడు బాలకృష్ణ ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోపక్క రాజకీయం కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన అభిమానులతో కాస్త దురుసుగా ప్రవర్తిస్తాడని భావిస్తూ ఉంటారు. దానికి కారణం ఆయన అభిమానుల మీద చేయి చేసుకున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడమే. అయితే ఆయనను సన్నిహితంగా చూసిన వారు మాత్రం అలాంటిదేమీ లేదని…
టాలివుడ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.. హౌస్ లో పెద్ద దిక్కుగా ఉంటూ శివన్నగా ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.. హీరోగా కన్నా బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు బయటకు వచ్చాక కూడా అంతే ఫెమస్ అవుతున్నాడు.. పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉన్నాడు.. తాజాగా…
గత ఏడాది డిసెంబరర్ లో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు ఈ ఏడాది సమ్మర్ కి విడుదల తేదిని వాయిదా వేసాయి.. అలాగే డిసెంబర్ లో ఎలాగైనా తన సినిమాను రిలీజ్ చేసి తీరుతాను అని మాటిచ్చిన విశ్వక్ సేన్..పలు కారణాల వల్ల మాటను నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే తన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా సమ్మర్లో విడుదల కానున్నట్టు అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్…