దేశానికి ప్రధానమంత్రి అయినా ఆయన అమ్మకు కొడుకే. పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లి ముందు చిన్నవారే. వారి చిన్నతనం ఆమెకు గుర్తుకువస్తూ వుంటుంది. అందుకే ఎప్పుడూ అంటుంటారు దేశానికి రాజైనా… తల్లికి కొడుకే. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ప్రధాని మోడీ రెండు రోజులపాటు సొంత రాష్ట్రం గుజరాత్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. గుజరాత్ పర్యటనలో ఆయన తన తల్లిని హీరాబెన్ ని కలిశారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. మాతృమూర్తి క్షేమసమాచారాన్ని…
ప్రముఖ గాయని పి సుశీల మనవరాలి నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మంగళవారం రాత్రి శంషాబాద్ లోని సియారా రీట్రీట్ లో ఘనంగా ననిర్వహించారు. సుశీల, మోహన్ రావులకు జయకృష్ణ ఒక్కడే కొడుకు. ఆయన కుటుంబంతో కలిసి గచ్చిబౌలిలోని నివాసముంటున్నారు. జయకృష్ణ , సంధ్య దంపతుల కుమార్తె అయిన శుభశ్రీకి బంజారాహిల్స్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీరామ్, రాధిక దంపతుల కుమారుడు వినీత్తో వివాహం నిశ్చయమైంది. మంగళవారం ఈ జంట నిశ్చితార్ధ వేడుక…