ఏపీలో నిర్వహించిన 73వ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఐఏఎస్ అధికారులతో సీఎం జగన్ ముచ్చటించారు. Read Also: జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు… జిల్లాల విభజనపై పలుచోట్ల నిరసనలు ఈ సందర్భంగా సీఎం జగన్ పిలవగానే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇక ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడితే.. సింపుల్ గా కనిపించినా.. తారక్ లుక్ లో నిత్యం రాజసం కనిపిస్తూనే ఉంటుంది. ఇక అదే తారక్ రాయల్ లుక్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉండడం సాధ్యం కానీ పని. తాజాగా తారక్ రాయల్ లుక్ లో మెరిసి ఆహా అనిపించాడు. రాయల్ బ్లూ బంద్గాలా సూట్ లో అదరగొట్టేశాడు.…
క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ కూడా సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా వేర్వేరు సంవత్సరాల్లో తాను క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ఫోటోలను కూడా సచిన్ షేర్ చేశాడు. ఇందులోని ఓ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్య గెటప్లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్యగా ఓ బాలికతో సందడి చేస్తున్నట్లు ఉంది. ఈ ఫోటో 2018లో తీసినట్లు సచిన్…
‘వన్ నేనొక్కడినే’ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు.. మహేష్ బాబు – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలచింది. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ లండన్ బాబులు.. లండన్ బాబులు సాంగ్ ఇప్పటికి ఏదో ఒక పార్టీలో వినపడుతూనే ఉంటుంది. ఇక అందులోని ఐటెం భామ అందాలను కుర్రకారు ఇప్పటికి మర్చిపోరు . మరి ఆ వంపు సొంపుల వయ్యారి ఎవరనుకోనేరు బాలీవుడ్…
కాలం మారుతోంది.. అంతకుముందులా ఇప్పుడు యువత లేదు.. ప్రతిదాన్ని మనసుతో ఆలోచిస్తుంది . తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి చేసుకొంటే తప్పులేనప్పుడు.. తండ్రి చనిపోతే తల్లి ఎందుకు రెండో పెళ్లి చేసుకోకూడదు అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది యువత.. తల్లికి తోడుగా తనకిష్టమైన ప్రేమను వెతికి పెడుతున్నారు. తాజాగా ఒక కూతురు తన తల్లికి రెండో పెళ్లి చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా…
హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు హాజరయ్యారు. వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడిన సందర్భంలో కె.కేశవరావు ఆత్మీయంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను కౌగిలించుకోవడం అక్కడ ఉన్న పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. హుజురాబాద్ నుంచి మళ్లీ పోటీ…
ప్రస్తుతం సినీ సెలబ్రిటీస్ అందరూ మాల్దీవులకు వెకేషన్స్ కి వెళ్తున్నా విషయం తెలిసిందే. ఇక హీరోయిన్లు బికినీలో మాల్దీవులకు మంటలు పుట్టిస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే, మానుషీ చిల్లర్, ఇలియానా, మలైకా అరోరా అందాల విందు చేస్తున్నారు. ఇక ఇటీవల మాల్దీవులకు సెగలు పుట్టించిన బ్యూటీ.. దిశా పటానీ. బికినీ ట్రీట్స్ తో అభిమానులను ఫిదా చేసిన ఈ అమ్మడు.. అప్పటి ఫోటోలను షేర్ చేసింది. మాల్దీవియన్ ఎయిర్ వేస్ హావర్ క్రాఫ్ట్ పై నిలుచుని మాల్దీవుల్లో…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రోజా.. ఒకపక్క రాజకీయాలు మరోపక్క షోలతో బిజీగా మారింది. ప్రత్యర్థుల మీద వ్యంగ్యాస్త్రాలు వేయాలన్నా.. షోలో పంచులు వేయాలన్న ఆమెకే చెల్లింది. ఫైర్ బ్రాండ్ నాయకురాలు అయి ఉండి కూడా ఇప్పటికీ.. గ్లామర్ కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇక రోజా అందం గురించి మాట్లల్లో చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ ఆమె హాట్ బ్యూటీనే.. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఆమె అందం వర్ణించలేనిది అని అభిమానులు అంటూ ఉంటారు. ఇక తాజాగా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. రెండు రోజుల క్రిత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీతో పారిస్ కి వెళ్ళాడు. అక్కడ ఎప్పటికప్పుడు తన వారసులతో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఫోటోలలో బంధించి అభిమానులతో పంచుకుంటున్నాడు ఎన్టీఆర్. నిన్నటికి నిన్న పెద్ద కొడుకు అభయ్ రామ్ ని ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతూ కనిపించిన తారక్ తాజాగా చిన్న కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి దిగిన క్యూట్ పిక్స్ ని షేర్…
టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. నందమూరి అభిమానులు ఎన్టీఆర్ను అమితంగా ఇష్టపడుతుంటారు. అటు సోషల్ మీడియాలోనూ ఎన్టీఆర్కు మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్ల ద్వారా ఎన్టీఆర్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు. అందుకే ఆయన ఏ ఫోటో షేర్ చేసినా క్షణాల్లోనే అది వైరల్గా మారుతుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ప్యారిస్ టూర్లో ఉన్నాడు. శనివారం ఉదయమే ఆయన తన ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెళ్లాడు. Read…