పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మధ్యలో కొద్దిగా సమయం దొరికింది అంటే ఆయన తన నలుగురు పిల్లలతో సమయం గడుపుతూ ఉంటారు. ఇప్పటివరకు పవన్ నలుగురు పిల్లలు ఒకే చోట ఉండడం చూడలేదు. పవన్ మొదటి భార్య ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య, రెండో భార్య అన్న లెజినావో ఇద్దరు పిల్లలు.. మొత్తం నలుగురు పిల్లలతో పవన్ సందడి చేసిన ఫోటో ఒకటి…
అతిలోక సుందర్ శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మ అందాన్ని పుణిపుచ్చుకొని పుట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇటీవల కొద్దిగా జ్వరంతో బాధపడిన అమ్మడు తాజాగా కోలుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వలన షూటింగ్ లు వాయిదా పడడంతో జాను ఇంట్లో అందాలకు మెరుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో ఛిల్ల్ అవుతూ కనిపించింది. పూల…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విడాకుల ఛాలెంజ్ నడుస్తుందా..? అంటే.. అలాగే ఉంది అంటున్నారు ప్రేక్షకులు. గతేడాది చివర్లో సమంత- నాగ చైతన్య విడాకులు ప్రకటించి షాక్ కి గురి చేశారు. ఆ తరువాత అమీర్ ఖాన్- కిరణ్ రావు జంట కూడా విడిపోయారు. ఇక ఈ ఏడాదైన ఎలాంటి చేదు వార్తలు వినకూడదు అనుకొనేలోపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బాంబ్ పేల్చాడు. 18 సంవత్సరాల తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 2004 లో…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం గతేడాది అమెజాన్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన లాయర్ చంద్రు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అమాయకులను, పోలీసులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ చిత్రం కేవలం సౌత్ లోనే కాకూండా భారతీయ సినిమాని గర్వించదగ్గ సినిమాగా నిలవడం విశేషం. తాజగా మరోసారి జై…
అమీషా పటేల్.. బద్రి సినిమాతో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో అమ్మడి కెరీర్ గురించి అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, పోలీస్ కేసుల మధ్య సినిమాలతో అమీషా కెరీర్ అంతంత మాత్రంగా నడుస్తున్న అమ్మడికి ఈ ఏడాది వరుస సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో అమీషా నిత్యం అందాల విందు చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మరోసారి…
సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అతడు, ఖలేజా సినిమాల తరువాత త్రివిక్రమ్- మహేష్ కాంబోపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా గురించి ఒక క్రేజీ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో మహేష్ చెల్లి పాత్రలో యంగ్ హీరోయిన్…
ఇషా గుప్తా.. ఈ హాట్ హీరోయిన్ గురించి సోషల్ మిడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి హాట్ హాట్ అందాలు ఫోటోలలో బంధించి నిత్యం వడ్డిస్తూనే ఉంటుంది . ఇక ఇటీవల కరోనా బారిన పడినా.. ఈ బ్యూటీ అస్సలు తగ్గేదేలే అన్నట్లో ఐసోలేషన్ లో కూడా అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఇషాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నగ్నంగా నిలబడి పోజులివ్వడం. ఇప్పటికే చాలా సార్లు అమ్మడు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా…